Numaish | : హైదరాబాదీలకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీ వరకు నుమాయిష్ను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15తో నుమాయిష్ ముగియనుంది.
Hyderabad | కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశ�
Viral Video | ఓ వాహనదారుడికి వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయింది కాస్త బంక్ దాకా నడవాలని సదరు ప్రయాణికుడిని కోరగా, అందుకు తిరస్కరించాడు. దీంతో ఆ బైక్ వాలా.. కస్టమర్ను అలాగే కూర్చోబెట్టుకుని �
నగరవాసులు అందానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబ సమేతంగా సెలూన్స్, పార్లర్స్కు వెళ్లడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ను దృష్టిలో పెట్టుకొని సెలూన్స్ సైతం సౌందర్య సంరక్షణకు అంతర్జాతీయ ప్రమాణాల
ఇండ్ల మధ్య ఉన్న దారి విషయమై తగాదాతో అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. ఈ దారుణం బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట ఏసీపీ రామలింగ రాజు, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీ�
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలకితీసి వారిని పొత్రహించేందుకు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఓ వేదికగా నిలుస్తుందని ప్రముఖ చలనచిత్ర నటుడు, హైదరాబాద్ బ్లాక్ హాక్స్
అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఘాటెక్కాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. దీంతో వాటి రుచికి అలవాటుపడ్డ వారు జిహ్వచాపల్యం చంపేసుకుంటున్నారు.
Fire Accident | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం అనాజ్పూర్లోని ఓ ఇంట్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. అనాజ్పూర్లోని ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. అయితే, ఇంట్లో ఉ�
Murali Mohan | టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి.
అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి మరిన్ని హంగులను సమకూర్చుతుందని భావించిన గ్రేటర్ ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో మొండి ‘చెయ్యి’ చూపించింది.
అసెంబ్లీ సమావేశాలు రెం డురోజులపాటు పొడిగించే అవకాశాలున్నాయి. ఈ నెల 13తో ముగియాల్సిన సమావేశాలు ఆ రోజున మేడిగడ్డ పర్యటనకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12న సభ వాయిదా వేసి తిరిగి 14, 15 తేదీల్లో కొనసాగించే �
హైదరాబాద్ నగరంలో శనివారం ఆర్టీసీ కండక్టర్పై ఓ మహిళ దాడికి దిగిన ఘటన చోటుచేసుకున్నది. నగరంలోని శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న హైదర్గూడ వెళ్లేందుకు శివరాంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు