బోగస్ పత్రాలు చూపించి రూ.1,745.45 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ కేసులో రూ.55.73 కోట్ల స్తిర, చరాస్తులను ఎన్ఫోన్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మరో వారంపాటు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్�
ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ హబ్గా మారుతున్నది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు భాగ్యనగరమే అడ్డాగా నిలుస్తున్నది.
ప్రభుత్వ శాఖలకు చెందిన ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26, 27న వైద్యపరీక్షలు నిర్వహించనునట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు సన్నద్ధతపై బుధవారం నుంచి పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టు టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవార�
యూసఫ్గూడలో (Yusufguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. యూసఫ్గూడలోని గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే ‘నాని కార్స్’లో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
దుష్టశక్తి విజృంభించిన ప్రతిసారీ.. దాన్ని తుదముట్టిచేందుకు దైవశక్తి ఉద్భవిస్తూనే ఉంది. దైవాంశగల కారణజన్ముడు పుడుతూనేవున్నాడు. హిరణ్యాక్షుడి నుంచి హిట్లర్ వరకూ చరిత్ర చెబుతున్న సత్యం అది.
ఆదివారం జాంబాగ్ డివిజన్ గౌలిగూడ, న్యూ ఉస్మాన్ గంజ్, పూసల బస్తీ, గోల్డెన్ ప్రెస్ గల్లీలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు.
Saroj fabrics | ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్ వాసుల కోసం నగరంలో అడుగు పెట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను శనివారం సినీనటి సోనియా సింగ్ ప్రారంభించారు. దక్షిణ భారతద�