TSRTC | హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆర్టీసీ కొత్త ప్రయాణాన్ని అందించనుంది.
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన వై రామ్మెహన్రావు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ మహేందర్రెడ్డి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
గ్రూప్ -4 ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 300 మార్కులకు 220.458 మార్కులతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసి టాపర్గా నిలిచాడు. టాప్ -10లో 9 మంది పురుషులు నిలువగా, ఒకే ఒక్క మహిళా అభ్యర్థి టాప్-10లో �
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. 365 స్టాళ్లు కొలువుదీరిన ఈ ప్రదర్శనను ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
Suma Kanakala | గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అప్పటివరకు సోషల్ మీడి�
Committed suicide | ఒంటిపై కిరోసిన్( kerosene) పోసుకొని ఓ మహిళ బలవన్మరణానికి(Committed suicide ) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరి(Venkatagiri)లో చోటు చేసుకుంది.
‘తల నీలాలు ఇవ్వమని ఏ దేవుడూ అడగడు. ఇచ్చినా, ఏం చేసుకుంటాడు? నిజంగా ఇచ్చే మనసుంటే పరమాత్మకు ఇంకేమైనా సమర్పించండి. జుట్టును మాత్రం క్యాన్సర్ బాధితులకు ఇవ్వండి’ అని పిలుపునిస్తారు ద్రోణంరాజు ఛాయ.
మార్చి నెల రాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరువైంది.
బోర్డు మీద లెక్కలు చెప్తున్న ఈ సార్ను గుర్తుపట్టారా ? అవును.. కలెక్టర్ సారే. గురువారం బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద�
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో గల గుట్టల్లో ప్రకృతి సోయగాల మధ్య పతాపరుద్ర సింగరాయ జాతర శుక్రవారం జరగనున్నది. ఏటా మాఘమ, పుష్యమి బహుళ అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు.
ఎడారి దేశం వెళ్లి సముద్రపు ఒడ్డున ఇసుకలో మండీ బిర్యానీ తినాలనే కోరిక ఎవరికుండదు? అదలా ఉంచితే మన నగరంలోనే ఎడారిలో కూర్చొని ఎంచక్కా మండీ బిర్యాని ఆరగించే రెస్టారెంటు ఉంది. అదెక్కడో తెలుసుకోవాలనుకుంటున్న�