Hyderabad | మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు ఓ యువతి కుట్ర చేసింది. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతున్నాడనే కోపంతోనే గంజాయి కేసులో అతన్ని ఇరికించేందుకు యువతి కుట్ర చేసినట్లు పోలీసుల విచారణల�
ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హెచ్పీఎస్ శతాబ్ది ఉత్సవాలు చిరకాలం గుర్తిండిపోయేలా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తాము చదువుకున్న పాఠశాలలో, గడిపిన మధురానుభూతులను సన్ని
ఇండోర్ వేదికగా జరిగిన మహిళల అండర్-23 ట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పోరులో హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది.
SI Missing | మాదాపూర్ ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఉదయం క్రిస్మస్ బందోబస్తు పేరు చెప్పి, మధ్యాహ్నం భార్య ఫోన్ కు ‘నువ్వూ పిల్లలు జాగ్రత్త’ అని మెసేజ్ పెట్టారు.
Hyderabad | జనాల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. అమాయకపు ప్రజల నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Mohammed Siraj: హైదరాబాద్ ఫ్యాన్స్ను ‘చిల్లర్’ అని సంబోధించినట్టు చెబుతున్న ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
Hyderabad | న్యూఇయర్ సందర్బంగా హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సన్బర్న్ ఈవెంట్పై దుమారం చెలరేగుతోంది. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను విక్రయించినందుకు గానూ బుక్ మై ష
శాసనసభ తొలి సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపైకి మళ్లింది. మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించడానికి వీలుండటంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నా�
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్,సాయినగర్ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్రచేసి సమస్యలు తెలుసుకున్నారు.