KTR | హైదరాబాద్ : మాజీ సీఎల్పీ నేత, దివంగత పీ జనార్ధన్ రెడ్డి(పీజేఆర్) 16వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీజేఆర్ సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
పీజేఆర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళి
మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్రెడ్డి (పీజేఆర్) గారి వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్… pic.twitter.com/CuDQgXXQwG
— BRS Party (@BRSparty) December 28, 2023