రాష్ర్టానికి ఆయన ప్రథమ పౌరుడతను.. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో మాట ఇచ్చారంటే అది నెరవేర్చాల్సి ఉంటుంది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు..రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయనట్లు కనిపిస్తోంది. ఫలిత
ఖైరతాబాద్లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లలో కొంత ఆలస్యం జరిగింది.
గణేష్ మహా నిమజ్జనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా గణనాథుల ప్రతిమలు భారీ ఎత్తున ఉస్సేన్ సాగర్కు చేరుకున్నాయి.
Khairatabad Maha Ganapati | హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. నిమజ్జనానికి ముందు ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ట్యాంక్బండ్ పరిసర ప్�
ఖైరతాబాద్ మహా గణేశుడి (Khairatabad Ganesh) శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో లంబోధరుడి శోభాయాత్ర కొనసాగుతున్నది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు.
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. నవరాత్రులు మండపాలలో విశిష్ట పూజలు అందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యారు.
వినాయకచవిత ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రులు ముగుస్తుండటంతో అధికార యంత్రాంగం నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగనపతి (Khairatabad Ganesh) కూడా గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు.
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక్కరోజు ముందే గణేశ్ నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో లక్షలాదిగా తరలివచ్చారు. మింట్ కాంపౌండ్, వార్డు ఆఫీసు, రైల్వే గేటు నుంచి ఏర్పా
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రతిష్ఠాపన మహోత్సవం వేడుకగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్త�
Khairatabad | వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేందుకు భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఈ సందర్భంగా మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ గర్భిణీ క్యూలైన్లోనే ప్రసవించింది.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తొమ్మిది రోజుల పాటు కనుల పండవగా జరుపుకునే వినాయక చవితికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.