ఖైరతాబాద్లోని ఇందిరానగర్కాలనీలో కొత్త డ్రైనేజీ పైపులైన్ వేశారు. ఈ క్రమంలో తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. హడావుడిగా పనులు ముగించి, పగిలిపోయిన పైపులైన్లకు నిర్లక్ష్యంగా ప్యాచ్లు వేసి మూసివేశార
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు సంబంధించిన లబ్ధిదారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. శనివారం ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద ఓ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా ఎమ్మెల్య
సీఐఎస్సీఈ ఏపీ, తెలంగాణ ప్రి సుబ్రతో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ అండర్-17 బాలిక విభాగంలో హైదరాబాద్ ఖైరతాబాద్కు చెందిన నాసర్ స్కూల్ అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్.. డిజాస్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవ�
సిటీలో నీళ్లివ్వలేని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారా? ఎంతో గౌరవ ప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి నీచమైన భాష మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశ
Hyderabad | ఖైరతాబాద్లో అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ ఆడపిల్లపై వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బలవంతంగా గదిలోకి ప్రవేశించి ఆమెతో పాశవికంగా ప్రవర్తించిన సదరు వ్యక్తి.. విషయం బ�
ఎల్బీ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా రెండు నెలలుగా తాగు నీటి సమస్య వెంటాడుతున్నా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా ఖైరతాబాద్లోని జలమండల
జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్య�
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపులపై తీవ్ర వివాదం నెలకొంది. అసలైన పేదలకు కాకుండా ఆర్థికంగా బలమైన వారికి, స్థానికేతరులకు ఇండ్లు కేటాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంటి కోసం ఎమ్మెల్యే, తహ�
హైదరాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఖైరతాబాద్-లక్డీకపూల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై 15 రోజుల పసికందును వదిలేసి వెళ్లారు. అయితే ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం �
వ్యక్తిగతంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఏనాడూ మాట్లాడలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా అనర్హ
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం కళ్లముందే కనిపిస్తున్నా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా స్పీకర్ గడ్డం ప్రసాద్క�