Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక్కరోజు ముందే గణేశ్ నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో లక్షలాదిగా తరలివచ్చారు. మింట్ కాంపౌండ్, వార్డు ఆఫీసు, రైల్వే గేటు నుంచి ఏర్పా
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రతిష్ఠాపన మహోత్సవం వేడుకగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్త�
Khairatabad | వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేందుకు భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఈ సందర్భంగా మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ గర్భిణీ క్యూలైన్లోనే ప్రసవించింది.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తొమ్మిది రోజుల పాటు కనుల పండవగా జరుపుకునే వినాయక చవితికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ఖైరతాబాద్లో బుధవారం బడా గణేశ్ (Bada Ganesh) కొలువు దీరనున్నాడు. గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ (Khairatabad) చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert)
బీసీ ఉద్యోగుల సమాచారమివ్వాలని అడిగినా వివిధ ప్రభుత్వశాఖలు ఇవ్వడం లేదని రాష్ట్ర బీసీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన సభ్యులు గురువారం ప్ర�
Himayat Sagar : నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అస్తవస్థ్యంగా మార్చేసింది. హియాయత్ సాగర్(Himayat Sagar)కు భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది.
ఖైరతాబాద్లో లంపెన్ గ్యాంగ్ల అరాచకాలు పెరిగిపోయాయని, పోలీసుల అండదండలతోనే వారు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే స్థానికులమే ఆ పని చేస్తామని స్పష్టం చేశా
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాహన్ సారథి పోర్టల్ సేవలు ప్రారంభమైన తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో నాలుగు దరఖాస్తులు మాత్రమే పరిశీలనకు వచ్చాయి.
రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మహిళా పెన్షనర్ల సంఘం చైర్పర్సన్ ఉమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లా�