భారతదేశ సార్వభౌమత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిసత్ తీవ్రంగా ఖండించింది. సోమాజిగూ
బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే అది పోరాటాలతోనే సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ
హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్లో 1,280 ఓట్లకు 1,093 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగి�
ఖైరతాబాద్ నవయుగ యాదవ సంఘం, మంగళారపు చౌదరి యాదయ్య అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపు(సోమవారం) సదర్ సమ్మేళన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు.
రాష్ర్టానికి ఆయన ప్రథమ పౌరుడతను.. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో మాట ఇచ్చారంటే అది నెరవేర్చాల్సి ఉంటుంది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు..రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయనట్లు కనిపిస్తోంది. ఫలిత
ఖైరతాబాద్లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లలో కొంత ఆలస్యం జరిగింది.
గణేష్ మహా నిమజ్జనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా గణనాథుల ప్రతిమలు భారీ ఎత్తున ఉస్సేన్ సాగర్కు చేరుకున్నాయి.
Khairatabad Maha Ganapati | హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. నిమజ్జనానికి ముందు ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ట్యాంక్బండ్ పరిసర ప్�
ఖైరతాబాద్ మహా గణేశుడి (Khairatabad Ganesh) శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో లంబోధరుడి శోభాయాత్ర కొనసాగుతున్నది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు.
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. నవరాత్రులు మండపాలలో విశిష్ట పూజలు అందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యారు.
వినాయకచవిత ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రులు ముగుస్తుండటంతో అధికార యంత్రాంగం నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగనపతి (Khairatabad Ganesh) కూడా గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు.