తన క్యాంపు కార్యాలయం కోసం స్థలం కావాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఈద్గా గ్రౌండ్లో తనకు త�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడి�
హైదరాబాద్లో ఫుట్పాత్ల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికా
మళ్లీ మునుపటి రోజులు గుర్తుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఖైరతాబాద్ ఇందిరానగర్లోని డబుల్ గృహాల సముదాయంలో తాగునీటికి కటకట ఏర్పడింది. ఐదు రోజులుగా జలమండలి నుంచి నీటి సరఫరా నిలిచిపోయినా.. అధికారులు ప్ర�
Hyderabad | ఖైరతాబాద్లో(Khairatabad) దారుణం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్కు వెళ్లిన న్యాయవాదిపై (Lawyer) ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. మొబైల్ లాక్కొని పారిపోయాడు.
ప్రజావాణి... ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమం. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీలో ప్రజా వేదన వినేవారే కరువయ్యారు. విన్నా పరిష్కారం అవుతుందన్న గ్యారంటీ లేదు. తూతూ �
CV Anand | హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొ�
నవరాత్రులు విశేషమైన పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు (Khairatabad Ganesh) గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. భారీ జనసందోహం మధ్య ట్యాంక్బండ్వైపు కదులుతున్నాడు. ఉదయం 4 గంటలకై మహా గణపతి టస్కర్ వాహనంపైకి చేరాడు
గణేష్ నవరాత్రులు ముగిశాయి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తలరివస్తున్నారు. దీంతో హుస్సేన్సాగర్ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. నిమజ్జనానికి వచ్చే వినాయకులతో ఎక
Khairatabad | ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. మంగళవారం నిమజ్జనం నేపథ్యంలో దర్శనానికి ఆదివారం రోజు చివరి రోజు కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మహా వినాయకుడిని దర్శించుకునే�