కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించాలని వక్తలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ అభయహ స్తం సాధన కోసం, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై సోమ
ప్రజా రవాణాలో భాగమైన పలు వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు.. పోలీస్ కమాండ్ కంట్రోల్ తరహాలో ఆర్టీఏలో (RTA) కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ కా
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం తీసుకురావడంతో పాటు డివిజన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టేందుకు పీసీసీ ఆదేశాలతో ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ నేతల సమావేశాన్ని శనివా
Khairatabad | ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇలాకలో ఎన్నికల హామీలు.. మంజూరైన పనులు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. ఖైరతాబాద్ డివిజన్లోని చింతలబస్తీలో రోడ్లు, డ్రైనేజీ, సివరేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ఎమ్
MLA Danam Nagender | గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణను సీఎం రేవంత్ రెడ�
ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరనున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి చరిత్రలో మహాగణపతి విగ్ర ప్రతిష్ఠాపన 71 వసంతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ ఏడాది 69 అడుగుల ప�
‘రెండు రోజులు ఆగు నీ పని చెబుతా.. నిన్ను ఎక్కడ నిల్చోబెట్టాలో అక్కడ నిల్చోబెడతా.. రెండు రోజుల్లో నీ పని చెప్తా’.. అంటూ ఓ మహిళా అధికారిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు వీరంగం సృష్టించాడు.
జీహెచ్ఎంసీ లాంగ్ స్టాండింగ్ ఇంజనీరింగ్ అధికారుల అలసత్వం కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నాలాలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో వరద ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్�
గ్రూప్ 4 ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ హోంగార్డు డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ప్రతాప�
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. సుమారు అర గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తింది.
Ramadan | హైదరాబాద్ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్లోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బడా మసీదు వద్ద జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు గజ్జెల ఆనంద్ పాల్గ