విలాసవంతమైన గృహాల కార్యకలాపాల్లో హైదరాబాద్కు మూడో స్థానం లభించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మొదటి స్థానంలో ఉండగా, రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానం హైదరాబాద్కు దక్కిందని సీబీఆర్�
Covishield vaccine | కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా చేసిన ప్రకటన వ్యాక్సిన్ తీసుకున్న వారిని భయాందోళనలకు గురి చేస్తున్నది. తమ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో దుష్ప్రభావాలు (సై�
Biological E. Limited | హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ మరో ఘనత సాధించింది. న్యూమోనియాను, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్
తప్పతాగి కారు నడుపుతూ ఓ మహిళ డ్రంక్ అండ్ డ్రైవ్లో (Drunk And Drive) పట్టుబడింది. దీంతో కారును పక్కకు పార్క్ చేయాలని పోలీసులు ఆమెకు సూచించారు. పక్కనే ఉన్న వ్యక్తి ఆమెను తప్పించేందుకు.. వాహనాన్ని ముందుకు తీసుకువె
అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు..
Money seaze | లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నగరంలో భారీగా నగదు పట్టుబడుతోంది. సోమవారం కూడా ఏకంగా రూ.1,96,70,324 నగదును సైబరాబాద్ SOT పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్లోని వివిధ పోలీస్ స
వేసవి సెలవులు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన చాలా మంది హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఓట్ల తేదీ సమీపిస్తుండటంతో కుటుంబ సమేతంగా వెళుతున�
హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి.
గ్రేటర్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.8డి�
R. Krishnaiah | భారత రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని వస్తున్న ఆరోపణలపై కేంద్రంలోని బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని (Hyderabad) ఓ పబ్లో మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. ఫిలింనగర్లోని మూన్షైన్ పబ్లో (Moonshine Pub) పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక పూర్వం నుంచి పెండింగ్లో ఉన్న ఓ భూవివాదానికి 73 ఏండ్ల తర్వాత హైకోర్టు తెరదించింది. ఏడో నిజాం హయాంలో జాగీర్ భూమి రక్షణ కమిటీ ఏర్పాటు, ఆస్తుల పంపిణీపై 1936 నుంచి కొనసాగుతున్న �
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బరాజ్ బ్లాక్ను అలా వదిలేస్తే ఎలా? అని జ్యుడీషియల్ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ �
నగర శివారులోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలను శనివారం జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి సందర్శించారు. రెండు రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా ప్రక్రియను పరిశీలించారు.