హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపు ఉన్న భవనంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షోరూమ్ గోడౌన్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తాన
హైదరాబాద్లోని ముస్లిం జంగ్ బ్రిడ్జి వద్ద పశువైద్యశాల, గోశాలను నిర్వహిస్తున్న ట్రస్టు స్థలంలో ఆక్రమణలను 2 వారాల్లోగా తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ముంబైతో ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ ఎదురీదుతున్నది. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో విఫలమైన హైదరాబాద్ భారీ ఓటమికి చేరువలో ఉంది.
ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా టోర్నీ జరుగనుంది.
Nampally Numaish | నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నుమాయిష్ ( Nampally Numaish ) ను ఒకరోజు రద్దు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రకటించారు.
T Hub | టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి స్పందించారు.
GHMC | హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలను ‘మహా గ్రేటర్'లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్యుల పాలిట శాపంగా మారింది. విలీన ప్రక్రియ జరిగి నెలన్నర రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో
GHMC | జీహెచ్ఎంసీలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. వివిధ పురపాలికల నుంచి బదిలీపై వచ్చిన మున్సిపల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీలో కీలక పోస్టింగ్లు కల్పిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్�
GHMC | జీహెచ్ఎంసీ ఖజానా నింపేందుకు అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో, నిర్దేశించుకున్న రూ. 3000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కసర�
మలక్పేటలోని ఈస్ట్జోన్ ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం సాంకేతిక లోపంతో ఉదయం సర్వర్లు డౌన్ కావటంతో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఉదయం నుంచి వాహన సేవలు నిలిచిపోయాయి.