రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Wave) రోజురోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలిలో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన 42శాతం కోటాకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయ�
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా, బెదిరింపులకు తెగబడినా జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది.
సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం ఆర్ధరాత్రి 12.02 నిమిషాలకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్న�
హైదరాబాద్లోని నాంపల్లి మల్లేపల్లికి చెందిన యువ స్పీడ్స్టర్ మహమ్మద్ మాలిక్..భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 17 నుంచి బెంగళూరు వేదికగా మొదలయ్యే అండర్-19 ముక్కోణపు వన్డే సిరీస్కు ఎంప�
శివార్లలో గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయి. మద్యానికితోడు గంజాయి కూడా సేవిస్తూ రోడ్లపైనే స్వైరవిహారం చేస్తున్నారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ర్టాలకు రవాణా కాకుం
ఉన్నతాధికారులే ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హాకా, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికెషన్, హ్యాండ్లూమ్ ఆఫీసుల్లో ఉదయం ఆకస్మికంగ
రాజేంద్రనగర్ పోలీస్ష్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకులే కుండా పోతున్నది. గత నెల రోజులుగా వారంలో ఒకటి రెండు చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వరుస దొంగతనా�
Under-19 Triangular Series | బీసీసీఐ త్వరలో ప్రారంభం కానున్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అండర్-19 ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఏ, ఇండియా-బీ జట్లను ప్రకటించింది. ఈ టోర్నీ నవంబర్ 17 నుంచి 30 వరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సల�
Hyderabad | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా
Bomb Threats | కారు బాంబు పేలుడుతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఉగ్రకుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ �