Gold | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 7 బంగారు కడ్డీలు బయటపడ్డాయి.
తెలంగాణలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టిసారించింది. ఈ మేరకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలేశాపూర్ గ్రామ పరిధిలో పీవీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లో సోదాలు చే�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు రాకేష్రెడ్డికి చెందిన ‘కే చంద్రశేఖర్రెడ్డి’ పేరుతో గల రిసార్ట్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలప
హైదరాబాద్లో మరో హోటల్ను ప్రారంభించబోతున్నట్టు ఐటీసీ హోటల్స్ ప్రకటించింది. ఇప్పటికే నగరంలో రెండు హోటళ్లను నిర్వహిస్తున్న సంస్థ.. తాజాగా వెల్కమ్హోటల్ బ్రాండ్తో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్క
Jubleehills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపధ్యంలో కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా బుధవారం రాత్రి సనత్నగర్ పోలీసులు రూ. 70 వేల నగుదును పట్టుకున్నారు.
BJP | హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫొటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ఇరువర్గాల నేతలు తన్నుకున్నారు.
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. షేక్పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తార�
కైకిలి చేసుకుని బతికెటోళ్లం.. మాపైనే మీ ప్రతాపమా..? రేకులను కూల్చి స్లాబు వేసుకుందామనుకుంటే అక్రమమంటూ రెవెన్యూ అధికారులు కూల్చడంతో మా జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి..
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..బడ్జెట్లో రూ.10 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం..బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు ఒక�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.