Hyderabad | హైదరాబాద్లో దారుణం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు గంజాయి తాగించి, మత్తులో ఉండగా ముగ్గురు రౌడీషీటర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Hyderabad | మహానగర జనాభా కోటి దాటింది.. కాలనీలూ విస్తరిస్తున్నాయి.. రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాల్సినా.. ఆ దిశగా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదు. ఉ
Hyderabad | రోడ్డెక్కాల్సి వస్తున్నది’.. మూసీ బాధితుల ఆవేదన ఇదీ.. మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేవలం పేదల భూములే లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట�
Hyderabad | తెలంగాణలో విద్యుత్శాఖకు సంబంధించిన కీలక విభాగానికి అధికారి ఆయన. ఆ పోస్టు కోసం చాలా మంది పోటీపడినా చివరకు అనేక పైరవీల మధ్య ఆ పోస్టును గత సంవత్సరం ఆ అధికారి దక్కించుకున్నారు.
Musi | మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. తాజాగా మూసీ బాధితులు ఒకే వేదికపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగడుతూ ఇటీవల చర్చా వేదిక నిర్
RTC Bus Accident | గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం
నేను రాజు, నేనే మంత్రినని తనకు తాను ప్రకటించుకున్న రేవంత్రెడ్డి.. అటు ముఖ్యమంత్రిగా, ఇటు మున్సిపల్శాఖ మంత్రిగా ఘోరంగా ఫెయిలయ్యారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ వివేకానంద్ తీవ్రస్థాయిలో విరుచుకు
మూసీ లాంటి పెద్ద ప్రాజెక్టుకు డీపీఆర్ లేదు.. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు.
MLA Vivekananda | ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలం అయ్యాడు. స్వయంగా ముఖ్యమంత్రి రోడ్లపైకి వస్తానని అంటున్నాడని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు..
Jalamandali Survey | జల మండలి సిబ్బంది తీరుతో వినియోగదారులు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారు. సుమారు 8 వేల మంది సిబ్బందితో పటిష్టమైన వ్యవస్థను కలిగిన జలమండలి.. వినియోగదారులకు అందించే సేవల విషయంలో మాత్రం తడబడుతున
Hyderabad | యువకుడితో పాటు యాక్టివామీద వచ్చిన ఓ యువతి.. ఎదురుగా రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్న మహిళ మెడలోంచి సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
నగరానికి త్రీడీ నమూనాలో ఇమేజింగ్ చేయాలనే కేసీఆర్ ప్రతిపాదనలకు ఎట్టకేలకు కార్యరూపంలోకి వచ్చాయి. నగరాన్ని పోలినట్లుగా ఉండే 3డీ డిజిటల్ ట్విన్ సిటీ రూపొందించేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది.
జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన ప్రభుత్వం ..పూర్తిగా కార్పొరేషన్లను ప్రైవేటీకరణ బాట పట్టిస్తున్నది..ఇప్పటికే మోడల్ మార్కెట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ప్రైవేట్ పరం చేసిన సర్కారు..తాజాగా ప్రాజెక