రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో రెండో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ రంజీ జట్టు తొలిరోజు నిలకడగా ఆడింది. పుదుచ్చేరితో శనివారం ఆరంభమైన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్.. తొలి రోజు ఆట ముగిసే సమ�
KTR | రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప
KTR | జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలిస్తే, రాబోయే జీహెచ్ఎంస�
Sajjanar | చాదర్ఘాట్ కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. విక్టోరియా గ్రౌండ్లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని శనివారం సాయంత్రం సజ్జనార్ పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా�
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడానికి ముందే శివశంకర్ నడుపుతున్న బైక్కు యాక్సిడెంట్ అయ్యిందని అతని స్నేహితుడు ఎర్రి స్వామి పో�
Gold Rates | దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates).. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. శనివారం ట్రేడింగ్లో తులంపై రూ.1,250 పెరిగింది.
కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ(RTA Checkings) అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంతోపాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటుకావాల్సిన పరిశోధన కేంద్రాలకు (రీసెర్చ్ సెంటర్) జేఎన్టీయూ అధికారులు మంగళం పాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారంతా రెగ్యులర్ ఉద్యోగులు.. పైగా ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా లభించాల్సిన ప్రయోజనాలేవి వారికి అందవు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే డెత్ గ్రాట్యుటీ అందుతుంది.