తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 14 ఏండ్ల తర్వా త రిజిస్ట్రార్, సంచాలకులు, డీన్తోపాటు పలు కీలక పదవులకు పూర్తిస్థాయి నియామకాలు జరిగాయి. రిజిస్ట్రార్గా డాక్టర్ జీఈసీహెచ్ విద్యాస�
రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు అభ్యర్థుల ఆలస్యం ప్రామాణికతపై స్పష్టత కొరవడింది. రాష్ట్రంలో ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధన�
విదర్భతో జరుగుతున్న రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొడుతున్నది. తమ సూపర్ బౌలింగ్తో విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్లో 326 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 136 పరుగుల క�
తెలంగాణ పోలీస్శాఖలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మాదన్నపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంబర్�
నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటున్నది. భిన్న రకాల మొక్కలు, విభిన్న రకాల పుష్పజాతులు, ఔషధ, అరుదైన మొక్కలను అందుబాటులో ఉంచారు.
సత్యం కంప్యూటర్స్ సంస్థను చేజికించుకున్న టెక్ మహీంద్రా కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య కాలానికి సంబంధించి సత్యం కంప్యూటర్స్ చెల్లించాల్సిన ఆదాయ పన్నును ఆ కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగానే ల�
హైదరాబాద్ నుంచి థాయ్లాండ్లోని ఫుకెట్ నగరానికి విమాన సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం శుక్రవారం టేకాఫ్ అయినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ప�
GHMC | గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పే�
Osmania Hospital | గోషామహల్ స్థానిక ప్రజల నిరసనలు, వివిధ పార్టీల నాయకుల ముందస్తు అరెస్టులతో పోలీసుల అష్టదిగ్బంధనం మధ్య ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, భూమి పూజ చేశారు.
Bakka Judson | చిక్కడపల్లి : నిరుద్యోగుల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఫ�
Cantonment Elections | కంటోన్మెంట్, జనవరి 31: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి జూన్ లేదా జులైలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం పొందకపోవడంతో పాటు ప్రజాప్రతిని
Union Budget 2025 | సిటీబ్యూరో, జనవరి 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి మెట్రో రెండో దశ విస్తరణ అత్యంత కీలకంగా మారింది. కేంద్ర వాటాతో కలిసి తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 24వేల కోట్లు కాగా, ఇందు�
AK Singh | వర్షాధారిత వ్యవసాయంలో అధునీకరణ అంశాలను అన్వేషించాలని బీహర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డాక్టర్ ఏకే సింగ్ అన్నారు. సంతోష్నగర్లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రం (క్రీడా), ఇ�
Hyderabad | వెంగళరావునగర్, జనవరి 31: ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ అమ్మాయిని నిలువునా ముంచాడో మోసగాడు.. పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి కోరిక తీర్చుకోవడమే కాకుండా.. కడుపు వస్తే సీక్రెట్గా అబార్షన్ చేయించ�