హైదరాబాద్లోని (Hyderabad) స్పా సెంటర్లు, సెలూన్లపై పోలీసులు దాడులు చేశారు. చందానగర్లోని స్పాలో నలుగురు యువతులు, ముగ్గురు విటులను అరెస్టు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు.
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మహానగరంపై గత పదేండ్లుగా కేంద్రం చిన్న చూపు చూస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ నిధులు ఇవ్వకపోగా, తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో
రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. ఒకవైపు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఉండే రుణాలను పూర్తిగా తీసుకోవడంతోపాటు మరోవైపు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఉండేందుకు ప్రైవేటు బ్య
హైదరాబాద్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్లో దీన్ని ఏర్పాటు చ�
బంగారం కంపెనీ ఐపీఓకి వచ్చిందని, పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపి.. ఓ వ్యక్తి నుంచి రూ.5.40 కోట్లను లూటీ చేసిన ఇద్దరు అన్నదమ్ములను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్ట�
కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు కదం తొక్కారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
త్వరలోనే హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ హామీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమా
Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, మూసాపేట, కేపీహెచ్బీ, ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, ఐడీఏ బొల్లారం, గుమ్మడిదలలో వర్షం పడ�
Arrest | లీసునంటూ(Fake police) అమాయకులను బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్(Irani gang) సభ్యుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ సుధీంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
T Hub | స్పేస్ టెక్నాలజీలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు టీహబ్ (T Hub) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నిపుణులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని టీహబ్ ప్రతినిధి తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న స్పేస్ టెక్�
కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�