హైదరాబాద్లో (Hyderabad) మరో హత్య చోటుచేసుకున్నది. ప్రమ విషయంలో ఇంజినీరింగ్ విద్యార్థిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ (Balapur) పరిధిలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ సమీపంలో శుక్రవారం అధునాతన కేన్స్ టెక్ ఎలక్ట్రానిక్ యూనిట్ సెమీకండక్టర్ల తయారీ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా..తాత్కాలికంగా పలు రూట్లలో విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి నేరుగా కోల్కతా�
ఐటీ సేవల సంస్థ ఎహెడ్.. హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. గతేడాది గురుగ్రామ్లో 400 మంది సిబ్బందితో డెలివరీ ఆఫీస్ను ప్రారంభించిన సంస్థ..తాజాగా ప్రారంభించిన కార్యాలయం కోసం వచ్చే ఏడాదిలోగా 500 మంది �
మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న సంస్థగా తన కస్టమర్ల పట్ల ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తామో.. సామాజిక బాధ్యతల పట్ల కూడా అంతే నిజాయితీగా వ్యవహరిస్తున్నామని వాసవి గ్రూపు సంస్థల డైరెక్టర్ అభిషేక్ చం�
రుణమాఫీపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయడానికి కొండారెడ్డిపల్లెకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవ
Hyderabad | మహిళల భద్రత కోసం వారికి రాత్రిపూట ఉచిత ప్రయాణ పథకాన్ని హైదరాబాద్ పోలీసులు పథకం ప్రారంభించినట్లుగా సోషల్మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. 1091, 78370 18555 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేస్తే స్థానిక పో�
హైదరాబాద్లో రాత్రి వేళల్లో మళ్లీ చైన్స్నాచింగ్లు పెరుగుతున్నాయి. మూడు నెలల కిందట నగరంలో రాత్రి అయ్యిందంటే చాలు స్నాచింగ్ ముఠాలు హాల్చల్ చేశాయి. ఆ ముఠాలను కట్టడి చేసేందుకు పోలీసులు డెకాయి ఆపరేషన్
‘మహా ఘనత వహించిన మన నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా, అంతేగాక మనందరికి వ్యతిరేకంగా, మనవారే కొందరు భారత ప్రభుత్వ ఏజెంట్లుగా మారి, మన సమైక్యతను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జర్నలిస్ట్ల రూపంలో మనకు వ్య�
సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని జిల్లా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రతిభావంతులైన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు స్పోర్స్ పాలసీ భేటీ జరిగింది. బుధవారం స్థానిక టూరిజం ప్లాజాలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో క్రీడాభివృద్ధికి �
Special drive | జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకు ఫుడ్ సేప్టీ అధికారులు(Food safety officers) గ్రేటర్(GHMC) వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ క్యాంటీన్లలో ప్రత్యేక డ్రైవ్(Special drive) చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్ర�
బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే తులం 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా రూ.1,400 ఎగిసింది. గడిచిన నెల రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి రూ.74,150 పల�