Harish Rao | మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని రాహుల్ గాం�
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కుటుంబం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు కారుల�
మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లను కూల్చేందుకు కార్యాచరణకు రంగం సిద్ధమైంది. మూడు జిల్లాల పరిధిలో దాదాపు 45 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీకి ఇరువైపులా పరీవాహక ప్రాంతానికి హద్దులను నిర్దారించారు. బఫర్ జో�
HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్అండ్టీ షాక్ ఇచ్చింది. నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల 6వ తేదీ నుంచి పార్కింగ్కు సైతం ఫీజుల�
KTR | కాంగ్రెస్ సర్కారుకు కూలగొట్టాలన్న పిచ్చితప్పా.. ఓ పద్ధతి.. ప్లానింగ్ లేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతలకు కీలక విజ్ఞప్తి చే�
HYDRAA | హైడ్రా అంటే కూల్చివేతలే కాదని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని ఆయన తెలిపారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదించ�
వచ్చే ఏడాది జనవరిలో హైదరాబాద్ వేదికగా ఆసియన్ ఓపెన్ పికిల్బాల్ చాంపియన్షిప్ను నిర్వహించనున్నట్టు అమెచ్యూర్ తెలంగాణ పికిల్బాల్ అసోసియేషన్ (ఏటీపీఏ) అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటన
పీఎంపీ వైద్యం వికటించి ఓ వివాహిత మృతి చెందిన ఘటన సీసీసీ నస్పూర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నస్పూర్ నాగార్జునకాలనీకి చెందిన చింతం శ్రీలతకు ఈ నెల 27న రాత్రి జ్వరం వచ్చింది.
వానకాలం సీజన్ ఆఖరి వానలతో నగరం తడిసింది. ఉదయం నుంచి ఉక్కపోత ఉన్న సిటీ వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో నగరంలోని శేరిలింగంపల్లి, మణికొండ, మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి ప్రాంతాల్లో ఉ�
Hyd Rains | హైదరాబాద్లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట,
KTR | నీ రూ.1.50లక్షలకోట్ల మూసి ధన దాహానికి నగరంలో లక్షల జీవితాలో బలవుతున్నాయ్ మిస్టర్ చీప్ మినిష్టర్ అంటూ సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.