Nampally Numaish | నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది.
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్రావు చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పిటిషన్పై మంగళవ
Ilambarathi | సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ట్రాఫిక్ సీపీ జోయల్ డేవిడ్, జోనల్ కమిషనర్ ఉప�
LB Nagar | అనాథల పిల్లలను ఆదుకుంటామని బీఆర్ఎస్ నేత ఎస్ చంద్రశేఖర్రెడ్డి భరోసా ఇచ్చారు. ఫణిగిరి కాలనీ ఆదర్శ ఫౌండేషన్ పిల్లల స్కూల్ ఫీజులు పెండింగ్లో ఉన్నాయంటూ నిర్వాహకుడు ప్రదీప్ సహాయం కోరారు.
Job Mela | బేగంపేట : నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ నెల 14న కళాశాల ప్రాంగణంలో ‘జోబోథాన్-2025’ పేరుతో మెగా జాబ్మేళాలను నిర్వహించనున్నది.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సె ల్ట్)లో ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర
Accident | మధ్యప్రదేశ్లో జబల్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయం�
Road Accident | మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. హైదరాబాద్కు చెందిన పలువురు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వాహనం
‘హరీశన్నా.. మా దుకాణాలు కూలగొడుతున్నరు. మమ్మల్ని ఆదుకోండి. 28 ఏండ్ల సంది ఇక్కడనే ఉంటున్నం. ఎవరూ మా జోలికి రాలె. కానీ ఇప్పుడొచ్చి రోడ్లు ఆక్రమించిండ్రని కూలగొడుతున్నరు..’ అంటూ బండ్లగూడ జాగీర్కు చెందిన చిరు �
కొత్తరేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ గడువుపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం కొత్త కార్డులతోపాటు పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా దరఖాస్తులు తీస�
ఆ దంపతులకు వివాహం జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నది. ఈ క్రమంలో వారికి మొదటి సంతానమైన పసిపాప పుట్టిన నెలరోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తర్వాత పుట్టిన రెండో పసిబిడ్డ కూడా పుట్టిన వెంటనే స్వల్ప కాలం
Bird Flu | పక్క రాష్ట్రంలోని ఫౌల్ట్రీలలో బర్డ్ ప్లూ వ్యాధి సోకుతున్నందున జిల్లాలోని కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్�