మహా కుంభమేళాకు వెళ్లిన నగర వాసుల వాహనం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మినీ బస్సులో రెండు రోజుల క్రితం నాచారం నుంచి బంధువులు, స్నేహితులు కలిసి 9 మంది వరకు వెళ్లారని స్థాన�
పేదల ఇళ్ళపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెల్లో బ్రతుకుతున్న.. ఆడబిడ్డలతో క్రిమికిటాలతో కాలం వెళ్ళదీస్తుంటే సీఎ�
క్షిపణుల తయారీలో కీలక విడిభాగాల తయారీ సంస్థ ఎంటార్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో) రూ.16 కోట్ల పన్నులు చెల్లించిన తర్వ�
తమ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు జల మండలి మేనేజర్ శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అ
హైదరాబాద్లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ నెలకొన్నది. 2030 నాటికి నగరంలో 200 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఉండనున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్స్, హైదరాబాద్ సాఫ్ట్�
చెరువుల్లో మట్టి పోస్తున్న వారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందు కోసం ప్రత్యేకంగా 9000113667 ఫోన్ నంబర్ను కేటాయించింది.అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్ట ర్లు, మట్టిని ని�
Hyderabad | భార్యతో గొడవ పడ్డ భర్త.. ఆమె పని చేసే షాపులోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పో
Kidnap | నేరం జరిగిన ఐదుగంటల్లోపే కాచిగూడ పోలీసులు మూడు నెలల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించి, అతడిని సురక్షితంగా తల్లి దగ్గరకు చేర్చడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.
Hayatnagar | హయత్నగర్ మండల కార్యాలయం ఆవరణలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వాస్పత్రి) గర్భిణులకు, రోగులకు నరకయాతనగా మారింది.
MLA Mallareddy | తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆలోచన మేరకు దేశంలోనే మొదటిసారి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు.