Raja Singh | గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని మంగళ్హాట్, బేగంబజార్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. రూ.58.30లక్షలతో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు ఎం శశికళ, �
Hyderabad | బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
Hyderabad | అవసరాల నిమిత్తం ఇంట్లో పనికి కుదుర్చుకుని.. అన్నం పెట్టి.. జీతం ఇస్తే... చివరకు తిన్నింటి వాసాలనే లెక్కబెట్టడమే కాదు... అవసరమైతే ఉపాధి కల్పించిన వ్యక్తినే హతమార్చేందుకూ వెనుకాడని ఓ ఘరానా ముఠా గుట్టును హ
KTR | భగవద్గీత ప్రచారంలో భాగంగా శ్రీశ్రీశ్రీ అచార్య ప్రభోధానంద రచించిన గ్రంథాలను ప్రబోధ సేవాసమితి, హిందూ జ్ఙానవేదిక సభ్యులు గురువారం కేటీఆర్ను కలిసి అందజేశారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీ ఫార్మసీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Microsoft | ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్కు రాష్ట్ర ప్రభ�
వైభవంగా జరిగే సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ బస్తీకి చెందిన గోపీచంద్, రాజు, పవన్ తదితరులతో కలిసి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం
Hyderabad | ఆదిభట్ల, ఫిబ్రవరి 13: ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ముఖ్య కూడళ్లు, ప్రధాన రోడ్ల వెంట ఎక్కడబడితే అక్కడ రేకుల పైకప్పుతో కొందరు యజమానులు ఏకంగా షాపులను నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాలకు స్థానిక మున�
విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకుంటూ సాగే డ్రగ్స్ పార్టీలు.. వందల కొద్దీ అమ్మాయిలు, మహిళల నగ్న వీడియోలు.. బూతు పురాణాలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులు.. వినేందుకే జుగుప్సాకరంగా తయారైన మస్తాన్ సాయి-లావ
ప్రభుత్వ నిర్ణయాలతో రంగారెడ్డి జిల్లా స్వరూపం రోజురోజుకూ మారుతున్నది. జిల్లాలో జరుగుతున్న సమీకరణలతో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరుగనుంది. ఓ వైపు మున్సిపాలిటీల పెంపు కారణంగా ఎంపీటీసీలు, సర్పంచ్ల సంఖ్య
పాఠశాలకు వచ్చే సమయంలో విద్యార్థులకు అపరిచితులు చాక్లెట్లు ఇస్తే తీసుకోవద్దని.. ఈ సమాచారాన్ని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలని యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
పార్ట్టైమ్ జాబ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్లైన్లో మోసం చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెండు వేర్వేరు సంఘటనల్లో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.