పాఠశాలకు వచ్చే సమయంలో విద్యార్థులకు అపరిచితులు చాక్లెట్లు ఇస్తే తీసుకోవద్దని.. ఈ సమాచారాన్ని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలని యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
పార్ట్టైమ్ జాబ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్లైన్లో మోసం చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెండు వేర్వేరు సంఘటనల్లో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
కోళ్ల పరిశ్రమను మరో వైరస్ భయపెడుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో కుప్పలు తెప్పలుగా కోళ్లు మృతి చెందుతున్నట్టు వస్తున్న వార్తలు ఉమ్మడి జిల్లావాసులను కలవరపెడుతున్నవి. అధికా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళా శంఖారావం సభ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బూటకపు హామీలతో మహిళలను మోసం చేసిన కాం�
భాగ్యనగరంలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగిపోతున్నాయి. గత 10 రోజుల నుంచి స్థాయిలకు మించి కాలుష్యం వెలువడుతున్నది. దేశంలో కోల్కతాలో అత్యధికంగా కాలుష్య తీవ్రత 155 నమోదు కాగా, గాలి నాణ్యత సూచికలో 128 నమోదై మూడో స�
Jubilee Hills | గుర్తు తెలియని వ్యక్తులు చాకెట్లు ఇస్తే తీసుకోవద్దని.. సదరు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు వెంటనే చెప్పాలని యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నార
Talasani | కళాసిగూడలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బేగంపేట డివిజన్ పరిధిలోని కళాసిగూడలోని మినర్వ కాంప్లెక్స్ డౌన్లో బ
Job Fair | ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా చర్చ్ ఆవరణలో రంగారెడ్డి జిల్లా ఎన్సీఎస్, సనత్నగర్ బాస్కో సేవా కేంద్రం, దిశ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఈ సందర్భంగా 188 మంది అభ్యర్థులు వివి�
MLA Prakash Goud | రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల�
CM Revanth Reddy | బంజారాహిల్స్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మున్నూరు కాపుల సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్మసేన సంస్థ ఆధ
Mayor Vijayalaxmi | నగరవాసుల కోసం మరింత మెరుగైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో బ
MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం కూకట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్
Ravi Gupta | ఒత్తిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా అన్నారు. చంచల్గూడలోని సికా పరేడ్గ్రౌండ్లో బుధవారం తెలంగాణ జైళ్లశాఖ 7వ రాష్ట్రస్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట�