మాదాపూర్, ఫిబ్రవరి 7: నైపుణ్యం కలిగిన కార్మికులకు సురక్షితమైన ఉపాధి అవకాశాలను కల్పించడం టోమ్కాన్ ముఖ్యమైన లక్ష్యమని ఐఎఫ్ఎస్ ఇండస్ట్రీస్, సీఈవో, స్పెషల్ సెక్రటరీ, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ట�
Power Cut | రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చందానగర్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన ఫీడర్లను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శనివారం పలు ఫీడర్లలో తాత్కాలికంగా విద్యుత్ ను నిలిపివేయనున్నట్లు
Thummala Nageswara Rao | మాదాపూర్, ఫిబ్రవరి 7: వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులను ప్రోత్సహించేందుకు కిసాన్ అగ్రి షో ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Hydraa | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 7 : నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల యూనిపోల్స్ను శుక్రవారం హైడ్రా తొలగించినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మున్సిపాలిటీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు తొల�
Hyderabad : అభం శుభం తెలియని చిన్నారి పట్ల స్కూల్ బస్సు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మూడు రోజుల తర్వాత మూత్ర విసర్జన చేసే చోట నొప్పిగా ఉందని �
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఇల్లినాయిస్లో ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాద
శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి (DTC) పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) రింగ్రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు ముందు వె�
హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫ�
రైతు భరోసాలో కోతలు నిజమేనని వ్యవసాయ శాఖ అంగీకరించింది. గత వానకాలంతో బీఆర్ఎస్ ఇచ్చిన దానితో పోల్చితే ఈ యాసంగిలో ఎకరంలోపు 3,94, 232 మంది రైతులకు కోత పెట్టినట్టు వెల్లడించింది. ‘రైతులు తగ్గారు.. భూమి పెరిగింది�
ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. నిర్ణీత తేదీల్లో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసుకొనే అవకాశం కల్పించింది.