దాదాపు దశాబ్దకాలం భారతీయ నిర్మాణ రంగానికే తలమానికంగా వెలుగొందిన హైదరాబాద్ రియల్టీ ప్రతిష్ట.. సుమారు గత ఏడాదిన్నరగా మసకబారిపోతున్నది. ఇండ్ల విక్రయాల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాలను వెనుకకు నెడుతూ వృద
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి దారుణంగా పడిపోయింది. సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహనరహిత పాలన తెలంగాణ ప్రగతి పరుగుకు ప్రతిబంధకంగా మారింది.
శామీర్పేట మండల పరిధిలోని లాల్గడీ మలక్పేటలో గురువారం నీటి ఎద్దడిని నిరసిస్తూ మహిళలు ఆందోళన నిర్వహించారు. పంచాయతీ కార్మికుల సమ్మె కారణంగా నీళ్లు వదలకపోవడంతో మూడు రోజుల నుంచి గ్రామంలో నీళ్లు రావడం లేద
తెలంగాణ తొలి దశ ఉద్యమ నేపథ్యంలో ఉద్భవించిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ. అనేక ఆవిష్కరణలకు ఆలవాలంగా ఉన్న ఈ విశ్వవిద్యాలయం దురదృష్టవశాత్తు మొదటిసారిగా
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు మెడికల్ ఆఫీసర్లపై మెమో జారీ చేస్తూ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ చలాన్ల జారీలో పనితీరు మెరుగ్గా లేని చార్మినార్, మలక్పేట, జూబ్లీహిల్స్, మెహిదీప
Shilparamam | మాదాపూర్లోని శిల్పారామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మర్ ఆర్ట్ క్యాంప్.. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
MMTS Trains | క్రిస్టియన్లకు శుభవార్త. ఈ నెల 20వ తేదీన ఈస్టర్ ఫెస్టివల్ నేపథ్యంలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
మీ క్రెడిట్కార్డు వేరే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిందంటూ.. కాల్ చేసి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.