గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్గా అజయ్కుమార్ ప్రధాన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చైర్మన్గా పనిచేసిన ఎంకే సిన్హా సీడబ్ల్యూసీ చైర్మన్గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఏకే ప్రధా
రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పట్టుకున్నది. వారం కిందటే ఓ నకిలీ ఉద్యోగిని అరె స్ట్ చేయగా, తాజాగా మరో నకిలీ ఉద్యోగి పట్టుబడ్డారు. పైగా.. ఇద్దరూ రెవెన్యూ శాఖ ఉద్యోగులుగా ఐడీ క�
వీసీల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు బాధ్యతను గవర్నర్కు అప్పగించడం, వర్సిటీ బోధనా సిబ్బంది నియామకంపై యూజీసీ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పలువురు విద్యావేత్తలు �
స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని మృతిచెందింది. మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, స్థ�
గురువారం హైదరాబాద్ కార్యాలయంలో సమావేశమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ (టీఎఫ్సీసీ) పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాల
నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఓ మహిళ షేర్లను బదిలీ చేసుకుని, ఖాతాను దుర్వినియోగం చేసిన ఇద్దరు కేటుగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివర�
Stolen Golden Ornaments | మహిళ తన ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లి వచ్చే సరికి తాళం పగుల గొట్టి ఇంట్లో ఉన్నబంగారం నగలతోపాటు నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదిభట్ల పోలీస స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
medicover hospitals | తెలంగాణా రాజధాని హైదరాబాద్లోని మెడికోవర్ హాస్పిటల్స్ డాక్టర్లు అరుదైన ఘనతను సాధించారు. చిన్న వయస్సులోనే పురుషాంగం కోల్పోయిన యువకుడికి దానిని పూర్తిగా పునర్నిర్మించారు. ఈ తరహా సర్జరీని తెల�
Cellar | కొండాపూర్, ఫిబ్రవరి 6: ప్రమాదకర రీతిలో ఇష్టానుసారంగా సెల్లార్లను తవ్వుతూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్మాణదారులపై తగు చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి త�
Hyderabad | జల్సాలు, బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ యవకుడు దొంగగా మారాడు. వ్యసనాల కారణంగా చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాల్సిన ఆ యువకుడ�
Gold Price | బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డు స్థాయికి చేరుతూ ఆల్టైమ్ హైల్లోనే కదలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఒక్కరోజే దేశంలోని ప్రధాన నగరాల్లో తులం వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది