తన ప్రేమ విషయం తెలిసి మందలించడంతో ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని కన్నతల్లినే కడతేర్చిందో కూతురు. పదో తరగతి చదివే వయస్సులోనే ఇన్స్టాలో పరిచయమైన వాడితో ప్రేమలో పడి తల్లి అని కూడా చూడకుండా పక్కా పథకం ప్రక�
సంధ్య కన్వెన్షన్ ఎండీ సరనాల శ్రీధర్రావుపై మరో కేసు నమోదైంది. రెహమత్నగర్కు చెందిన నర్సింహారెడ్డికి శ్రీధర్రావు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, బాధితుడు గచ
కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్థులను అణచి వేస్తున్నదని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 30న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్న�
జూలై నెలలో నగరంలో నిర్వహించనున్న మొహర్రం ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాన్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేయగా, 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయినట్టు, 2.37 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్టు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ వ్యాపార విస్తరణలో భాగంగా రూ.4,500 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నది. ఈ నిధులతో బెంగళూరుతోపాటు కోల్కతా, కొచ్చి, హైదరాబాద్, కోయంబత్తూరు, వైజాగ్లలో నూతన క్యాంపస్లు, ఆఫీస్
హైదరాబాద్కు చెందిన యాంటీ-డ్రోన్ టెక్నాలజీ సేవల సంస్థ జెన్ టెక్నాలజీస్..డిఫెన్స్ రంగంలోవున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మరో సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
Gold-Silver Price | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వార్తల మధ్య ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి డిమాండ్ తగ్గింది. ఫలితంగా ధరలు భారీగా పతనమయ్యాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.
Hyderabad | సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గత సోమవారం ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
GHMC | వరద నీటి కాలువ ఆధునీకరణ పనులు చేయకుండానే... చేసినట్లుగా దొంగ రికార్డులు సృష్టించి బిల్లులను స్వాహా చేసేందుకు జిహెచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. తూతూ మంత్రంగా పనులు చేసినట్లు చూపించి మ