Hyderabad | ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రహదారి మధ్యలోనే కారు ఆగిపోయింది.
Fire Accident | సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీఐ బ్యాంకు ఉన్న భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. అది కాస్త భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్న�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని సరుకులు ఒకే చోట లభించే విధంగా సంయుక్త మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేయడానికి మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు చోట్ల ఇంటి�
Kajal Agarwal | ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హైదరాబాద్ కూకట్పల్లిలో ఆదివారం సందడి చేశారు. కేపీహెచ్బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూంను కాజల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజ�
Cyberabad | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 238 మంది మందుబాబులను అరెస్టు చేశారు.
మూసీ నదిపై రూ.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతు�
హైదరాబాద్లోని అల్వాల్లో (Alwal) దారుణం చోటుచేసుకున్నది. వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కనకయ్య, రాజమ్మ దంపతులు అల్వాల్లో నివసిస్తున్నారు. కనకయ
గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై భవన నిర్మాణ వ్యర్థాలు వారికి జరిమానాలు విధిస్తున్నది. సర్కిల్ స్థాయి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నానంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు.. భార్యను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న ఉదంతం హైదరాబాద్ మధురానగర్లో వెలుగుచూసింది.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచితంగా నిర్వహించే ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు అర్హులైన గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ డైరె
సైబరాబాద్ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్తో తలెత్తిన వివాద పరిషారంలో భాగంగా ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయని హెచ్ఎండీఏకు హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది.
దక్షిణ డిస్కం చరిత్రలో లేనివిధంగా కరెంటు మీటర్లు మాయం కావడం, మళ్లీ ఎక్కడో ఒక దగ్గర ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపించడంతో అధికారులు విస్తుపోతున్నారు. ఇబ్రహీంబాగ్ డివిజన్లో దాదాపు వంద మీటర్లు కనిపించ
ఖనిజ సంపదను దోచుకునేందుకే ఆపరేషన్ కగార్ను కేంద్రం చేపడుతున్నదని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆరోపించింది. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ఆదివాసీల హననాన్ని ఆపాలి, మావోయిస్టులతో చర్చలు జ�
‘ ఈ సినిమాకు ఒక టార్గెట్ ఆడియన్స్ మాత్రమే ఉంటారని అనుకున్నాం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో క్యూ కట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్రను వైలెంట్గా డిజైన్ చేశ�
8ఏమ్ మెట్రో వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధాన పాత్రల్ని పోషించారు.