తీసుకున్న అప్పులు వడ్డీతో సహా చెల్లించాలని ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన సూరారం పోలీస్ స్టేష�
Nitin Gadkari | పెండింగ్ భూసేకరణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ వంతెన పనులు సరిగా జరుగడం లేదంటూ అసంతృప్తిని
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మచ్చబొల్లారం డివిజన్ లక్ష్మమ్మ ఎన్క్లేవ్లో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆ�
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. సోమవారం సాయంత్రం ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్తోపాటు అంబర్పేటలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ�
దేశాల సరిహద్దులు దాటి నగరానికి వచ్చిన యువతులతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్లోని ఢాకా పట్టణం సమీపంలో నివాసం ఉంట
ప్రైవేటు బడి ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరీ క్రమం తప్పుతున్నది. ఫలితంగా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నది. తల్లిదండ్రుల ఆశలను అవకాశ�
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాలు కలుషితమవుతున్నాయని, వాటిని పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందని హైకోర్టు ప్రశ్నించడంతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిధ�
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే విక్రయించిన బిల్డర్లే కబ్జాకు యత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీ�
జానకమ్మ తోటలోకి వెళ్లిన ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దోపిడీ దొంగ లాక్కుని పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం .. రహ్మత్నగర్కు చెందిన మంగలి శంకరమ్మ (55) యూసుఫ్ గూడలోని ఇండ్లల్లో పనులు చేస్తుంటుంది. ప్రతిరో
ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని చోరీకి గురైన సొత్తును రికవరీ చేశారు. వారసిగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జో�
జల్సాలకు అలవాటు పడి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాలను, దొంగల నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వారిని మెహిదీపట్నం, నార్సింగ్, కొల్�
వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ డిసీసీ సురేష్ కుమార్, ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ కథనం ప్రకారం... అల్వాల్ సూర్యనగర్లో కనకయ్య, రాజమ్మలు భవనంలో వా
get together | దాదాపు పాతికేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏదులాబాద్ జిల�
Hyderabad | ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రహదారి మధ్యలోనే కారు ఆగిపోయింది.