పట్టా భూమి పేరుతో చెరువునే స్వాహా చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఏకంగా చెరువు మధ్యలోనే ఫెన్సింగ్ వేసి, పశువుల కొట్టాల పేరుతో ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మించుకున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం �
Hyderabad | భాగ్యనగరంలో కామాంధులు బరితెగించారు. భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. " నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు" అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో బెదిరించారు. భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి పబ్�
Nizampet | నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నామమాత్రంగా చేపట్టడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఉన్నతాధికారులకు నివేదిక అందజేయాలి కాబట్
Pocharam | ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలంలో కొందరు అక్రమంగా నిర్మించిన కట్టడాలను శుక్రవారం పోచారం మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ' పార్కు స్థలం ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. పట్టించుకోని అ
ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మచ్చ బొల్లారంలోని డ్రైనేజీ సమస్యను పరిశీలించడానికి ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కలిసి పరిశీలిం�
MLA Sudeer Reddy | మన్సురాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేస్-1 లో త్వరలో పునరుద్ధరించనున్న శ్రీ ఎల్లమ్మ, బంగార పోచమ్మ దేవాలయ నిర్మాణ పనుల పోస్టర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.
TGSRTC | హైదరాబాద్ (Hyderabad) నగర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. నగర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఓ వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Hyderabad | సెలవురోజు, వీకెండ్ వచ్చిందంటే చాలు.. అందమైన పర్యాటకం.. అనురాగాల ప్రయాణం అంటూ.. నగరవాసులు విహార యాత్రలకు జై కొడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో చూడగల పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు ఆసక్తి చూ
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా మోడ్ వద్ద ఉన్న బీఆర్ఎస్ (BRS) జెండా దిమ్మెను దుండగులు కూల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గులాబీ జెండాను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు దిమ్మెను కూల్చ�
హైదరాబాద్లో ప్రపంచ అందాల పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుకు సిద్ధమైందని తెలుస్తున్నది. భారీ వేదికలు, ఏర్పాట్ల కోసం దాదాపు రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు సమాచారం.
కో-వర్కింగ్ నిర్వహణ సంస్థ ఆల్ట్.ఎఫ్..హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. 56 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 1,200 మందికి పైగా కూర్చోవడానికి వీలుంటుందని పేర్కొంది.
హైదరాబాద్కు సమీపంలో మేడ్చల్ వద్ద వరల్డ్ క్లాస్ బిస్కెట్ తయారీ యూనిట్ను ప్రారంభించింది లోహియా గ్రూపు. ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ప్రస్తుతం నెలకు 1000 టన్నుల బిస్కెట్లు తయారుకానుండగ�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ముగింపు పలకాలని, ఈసారి భారత్ కేవలం పాక్ భూభాగంలోకి ప్రవేశించి మ�