Narayana | హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అందాల పోటీలు నిర్వహించడం అత్యంత బాధాకరమని, పవిత్రమైన స్త్రీ జన్మను అవమానపరిచే విధంగా నిర్వహించే అందాల పోటీలను వ్యతిరేకించాలని సిపిఐ జాతీయ కార్యదర్�
Sunstroke | పొట్టకూటి కోసం కుటుంబంతో హైదరాబాద్ వలస వెళ్లి వడదెబ్బకు గురై దవాఖానలో చికిత్స పొందుతూ గిరిజన కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
వాళ్లం తా ఉన్నత విద్యావంతులు.. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకరు ఐఐఐటీలో బిటెక్ పూర్తిచేశారు. ఇంకొకరు ఆర్కిటెక్, మరొకరు ఆర్కిటెక్ కాగా.. వీరంతా తమ చదువులకు తగ్గ ఉద్యోగాల్లో ఆదాయం తక్కువగా వస్తుందని ఈజ
ఆడుకుంటూ వెళ్లి సరూర్గర్ చెరువు లో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు కు చెందిన పాలకుర్తి శ్రీను, భార్య శ్రావణి సరూర్�
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కారుమూరు ప్రియాంకరెడ్డి ప్రాంగణ నియామకాల్లో ప్రతిష్టాత్మక అమెజాన్ కంపెనీకి రూ.1.40 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఎంపికయ్యారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్లో రూ.2.93 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్�
BRAOU | యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప�
హైదరాబాద్లోని ముషీరాబాద్ మండల పరిధిలో రోడ్లపైనే బోర్వెల్ తవ్వకాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు రెవెన్యూ సిబ్బంది మామూళ్లు పుచ్చుకొనిచూసి చూడనట్టు వదిలేస్తున్నారు.
MBA Results | ఉస్మానియా యూనివర్సిటీ: ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసినట్లుగా ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జా
Get together | దాదాపు 15 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒక్కచోట కలుసుకున్నారు. రోజంతా ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ శివారు కందుకూరు మండలం నేదునూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశా�
రాష్ట్రంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీలోని పలువురి ఇండ్లలో సోమవారం ఉదయం నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి.