మెట్రో రైళ్లలో పెరిగిన రద్దీ.. సర్వీసుల సంఖ్య పెంచాలని డిమాండ్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘మెట్రోలో రద్దీ పెరిగింది. రద్దీగా ఉన్న రైళ్లలోనే ఒకరిని ఒకరు తోసుకుంటూ ముంబై సబర్బన్ రైళ్లలో మాదరిగా �
ఎల్బీనగర్, జూన్ 21: పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో
బంజారాహిల్స్,జూన్ 21: తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఖైరతాబాద్ డివి�
మేడ్చల్లో జాతీయ రహదారి విస్తరణ మేడ్చల్ రూరల్, జూన్ 21 : జాతీయ రహదారి విస్తరణ మేడ్చల్లో ఆరులేన్లు, ఒక ఫ్లై ఓవర్గా ఉంటుందని ఆర్డీవో రవి తెలిపారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో రోడ్డు విస్తరణలో భూము�
షుపభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ 6.30 కోట్లతో గచ్చిబౌలి డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కొండాపూర్, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని ప్ర�
5 రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీశ్ మేడ్చల్, జూన్21(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని నివాస ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల క్�
కవాడిగూడ/చిక్కడపల్లి, జూన్ 21: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ప్రముఖ యోగా ట్రైనర్, జాతీయ ఛాంపియన్ షిప్ క్వాలిఫైయర్ పద్మజా దేవరకొండ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం భోలక్పూర�
ఎల్బీనగర్ జోన్బృందం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వనస్థలిపురం, బీఎన్రెడ్డినగర్ డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో రైతుబజార్ హుడా పార్కులో నిర్వహించిన కార్యక్ర�
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డ�
సర్కారు బడుల్లో మారిన రూపు రేఖలు మన బస్తీ – మన బడి, బడి బాటతో సకల వసతులు జిల్లాలో 214 పాఠశాలల్లో అభివృద్ధి పనులు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల బారులు సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): మన బస్తీ-మన బడి, బడి బాట �