మెహిదీపట్నం, జూన్ 17 : జీహెచ్ఎంసీ పరిధిలో ‘ పట్టణ ప్రగతి ’ కార్యక్రమంలో భాగంగా నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో శుక్రవారం పరిశుభ్రత పనులను చేపట్టారు. నాంపల్లి నియోజకవర్గం విజయ్నగర్ కాలనీ డివిజన్ �
ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సు ఫ్యాకల్టీకి శిక్షణ మొదలు అఫిలియేటెడ్ కాలేజీల వారీగా టీచింగ్ ఫ్యాకల్టీకి శిక్షణ యూజీసీ ఆదేశాలతో యూనివర్సిటీలో కొనసాగుతున్న శిక్షణ తరగతులు ఈ నెల 22 వరకు నిరంతరాయంగా శిక్షణల
దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు, కృత్రిమ అవయవాలు గుర్తింపు కోసం బల్దియా ప్రత్యేక శిబిరాలు ఈ నెల 20 నుంచి జూలై 6 వరకు నిర్వహణ సర్కిళ్ల వారీగా శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు సదరం, ఆదాయం సర్టిఫికెట్లు, ఇతర ఆధారా�
చార్మినార్, జూన్ 11: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) సమస్యలు పరిష్కరించేందుకు బస చేయాలన్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి శనివారం రాత్�
భానుడు అస్తమిస్తున్న వేళ వినీలాకాశం నీలివర్ణంలో మురిపించింది. కొండపై కలియుగ వైకుంఠ క్షేత్రం, ఆ చెంతనే అన్ని హంగులతో నిర్మాణమవుతున్న సచివాలయం వెండి వెలుగుల్లో మెరిసిపోయాయి. ఈ అద్భుత దృశ్యం శనివారం సాయం�
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీకి కమిషనర్, సీపీ సన్మానం అతిపెద్ద వినాయకుడిగా, ప్రతి ఏటా విశేష పూజలందుకునే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని ఈ ఏడాది మట్టితో, సహజ రంగులతో తయారు చేస్తున్నట్లు నిర్ణయించడంపై శన�
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి రానున్న నేపథ్యంలో నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఐమాక్స్ థియేటర్కు ఎదురుగా ఉన్న లేక్ వ్యూలో కనిపించిన సుందర దృశ్యం
టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన దక్షిణ మధ్య రైల్వే 21న ప్రి బిడ్ సమావేశానికి అధికారుల ఏర్పాట్లు సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్
గ్రేటర్వ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు ఆరు నెలల్లో 182 కేసులు జలుబు లేకుండా జ్వరం వస్తే అనుమానించాల్సిందే ప్రతి బస్తీ దవాఖానలో వ్యాధి నిర్ధారణకు ఎలీసా పరీక్షలు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ చికిత్స స�
చార్మినార్, జూన్ 11 : ఓ చిన్నారి ధైర్యానికి పోలీసులు సెల్యూట్ చేశారు. ‘సార్ నా స్నేహితురాలి తండ్రి రోజు మద్యం తాగి..ఆమె తల్లిని హింసిస్తున్నాడం’టూ ఆమె పోలీస్స్టేషన్కు వచ్చి.. ఫిర్యాదు చేయడంతో శభాష్ అ
బెదిరించి.. బంధించి.. దోపిడీ సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు దొంగల అరెస్టు అమీర్పేట్, జూన్ 11 : అరిస్తే చంపేస్తామంటూ… ఓ కుటుంబాన్ని బెదిరించి..బంధించి.. దోచుకెళ్లిన ఇద్దరు దొంగలను సనత్నగర్ పోలీసులు అరెస్ట�
చెరువుల రక్షణకు లేక్ గార్డులు వరదల సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా హెచ్చరిక బ్యానర్లు ఎల్బీనగర్ జోన్ ఐదు సర్కిళ్లలోని 20 చెరువుల వద్ద 40 మంది లేక్ గార్డుల ఏర్పాటు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు �