కవాడిగూడ/చిక్కడపల్లి, జూన్ 21: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ప్రముఖ యోగా ట్రైనర్, జాతీయ ఛాంపియన్ షిప్ క్వాలిఫైయర్ పద్మజా దేవరకొండ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం భోలక్పూర�
ఎల్బీనగర్ జోన్బృందం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వనస్థలిపురం, బీఎన్రెడ్డినగర్ డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో రైతుబజార్ హుడా పార్కులో నిర్వహించిన కార్యక్ర�
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డ�
సర్కారు బడుల్లో మారిన రూపు రేఖలు మన బస్తీ – మన బడి, బడి బాటతో సకల వసతులు జిల్లాలో 214 పాఠశాలల్లో అభివృద్ధి పనులు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల బారులు సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): మన బస్తీ-మన బడి, బడి బాట �
హరబరా.. ఏడు రాష్ర్టాలకు విస్తరణ సీడ్ బాల్స్ వెదజల్లేందుకు.. డ్రోన్స్ రెడీ..! ఆయా రాష్ర్టాల అడవుల్లో జల్లేందుకు హైదరాబాద్ డ్రోన్స్కు అనుమతి సుమారు 15వేల మంది మహిళలకు ఉపాధి సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెల�
అనాలోచిత నిర్ణయాలతో దిగజారుతున్న దేశ ప్రతిష్ట కేంద్రం యువతకు క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్ హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన అగ్న�
అగ్నిపథ్ ఆందోళనలో గాయపడిన వారికి కొనసాగుతున్న చికిత్స కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ మృతదేహానికి పూర్తయిన పోస్టుమార్టం నిలకడగానే క్షతగాత్రుల ఆరోగ్యం కేంద్ర బలగాల ఆధీనంలో ‘గాంధీ’ సిటీబ్యూరో/బన్సీలా�
ముషీరాబాద్/ చిక్కడపల్లి, జూన్ 17: పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ము
అనుమతి లేని డ్రైవింగ్ స్కూళ్లతో ముప్పు సిమ్యులేటర్లు,థియరీ క్లాసులు లేకుండానే శిక్షణ కుమ్మక్కైన డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు, అధికారులు ఎల్ఎల్ఆర్ లేకుండానే స్టీరింగ్ చేతికి ప్రభుత్వ ఆదాయాని
పట్టణ ప్రగతి…ఎస్ఎన్డీపీ పనులను పరిశీలించిన నిజాంపేటలో మేయర్ నీలాగోపాల్రెడ్డి,సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ దుండిగల్,జూన్17: పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప
సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు ముషీరాబాద్, జూన్ 17: వానాకాలంలో మొదలవడంతో జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు విపత్తులను ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కల�