పట్టణ ప్రగతి…ఎస్ఎన్డీపీ పనులను పరిశీలించిన నిజాంపేటలో మేయర్ నీలాగోపాల్రెడ్డి,సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ దుండిగల్,జూన్17: పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప
సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు ముషీరాబాద్, జూన్ 17: వానాకాలంలో మొదలవడంతో జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు విపత్తులను ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కల�
అబిడ్స్, జూన్ 17 : మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారమవుతున్నాయని జాంబాగ్ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో �
కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన శేరిలింగంపల్లి, జూన్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకప�
అంబర్పేట/ కాచిగూడ, జూన్ 17: ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం కాచిగూడ డివిజన్లోని కుద్భిగూడలో రూ.6 లక్షల వ్యయం తో కొత్తగా ఏర్�
ఎల్బీనగర్, జూన్ 17: పరిసరాల శుభ్రతపై దృష్టి సారించాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా కొత్తపేట డివిజన్లోని శ్రీనివాస కాలనీ, శివగంగా కాలనీల్లో పర్య టించారు. ఈ సందర్భంగ
మెహిదీపట్నం, జూన్ 17 : జీహెచ్ఎంసీ పరిధిలో ‘ పట్టణ ప్రగతి ’ కార్యక్రమంలో భాగంగా నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో శుక్రవారం పరిశుభ్రత పనులను చేపట్టారు. నాంపల్లి నియోజకవర్గం విజయ్నగర్ కాలనీ డివిజన్ �
ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సు ఫ్యాకల్టీకి శిక్షణ మొదలు అఫిలియేటెడ్ కాలేజీల వారీగా టీచింగ్ ఫ్యాకల్టీకి శిక్షణ యూజీసీ ఆదేశాలతో యూనివర్సిటీలో కొనసాగుతున్న శిక్షణ తరగతులు ఈ నెల 22 వరకు నిరంతరాయంగా శిక్షణల
దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు, కృత్రిమ అవయవాలు గుర్తింపు కోసం బల్దియా ప్రత్యేక శిబిరాలు ఈ నెల 20 నుంచి జూలై 6 వరకు నిర్వహణ సర్కిళ్ల వారీగా శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు సదరం, ఆదాయం సర్టిఫికెట్లు, ఇతర ఆధారా�
చార్మినార్, జూన్ 11: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) సమస్యలు పరిష్కరించేందుకు బస చేయాలన్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి శనివారం రాత్�
భానుడు అస్తమిస్తున్న వేళ వినీలాకాశం నీలివర్ణంలో మురిపించింది. కొండపై కలియుగ వైకుంఠ క్షేత్రం, ఆ చెంతనే అన్ని హంగులతో నిర్మాణమవుతున్న సచివాలయం వెండి వెలుగుల్లో మెరిసిపోయాయి. ఈ అద్భుత దృశ్యం శనివారం సాయం�
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీకి కమిషనర్, సీపీ సన్మానం అతిపెద్ద వినాయకుడిగా, ప్రతి ఏటా విశేష పూజలందుకునే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని ఈ ఏడాది మట్టితో, సహజ రంగులతో తయారు చేస్తున్నట్లు నిర్ణయించడంపై శన�
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి రానున్న నేపథ్యంలో నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఐమాక్స్ థియేటర్కు ఎదురుగా ఉన్న లేక్ వ్యూలో కనిపించిన సుందర దృశ్యం