వేడుకగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం భారీగా తరలివచ్చిన అశేష జనం పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు తలసాని, ఐకే రెడ్డి అమీర్పేట్, జూలై 5: భక్తుల కల్పవల్లి.. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆష
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఉపకరణాలకు లబ్ధిదారుల ఎంపిక మల్కాజిగిరి, జూలై 5: దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవా రం మల్కాజిగిరి సర్కిల్లోన�
దగ్గరుండి పనులు చేయించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హర్షం వ్యక్తం చేసిన పరిసర కాలనీల ప్రజలు వనస్థలిపురం, జూలై 5: ఏండ్ల తరబడి తమకు పార్కు వస్తుందని ఎదురుచూస్తున్న ప్రజల ఆశ నెరవేరింది. కోర్టు తీర్పుతో పార్కు �
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే చర్యలు తప్పవు గతంలో ఇండ్ల పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోబోతుంది పట్టాలు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే న్
మొత్తం 1,175 మంది విద్యార్థులకు బోధన పదో తరగతిలో76 శాతం ఉత్తీర్ణత పెరిగిన ఆదరణ ఖైరతాబాద్, జూలై 5: రాష్ట్రంలోనే మోడల్ విద్యాలయంగా పేరుగాంచిన సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్లో ఈ ఏడాది విద్యార్థుల చేరికలు
మంత్రి తలసానికి ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు బేగంపేట్ జూలై 5: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను ఆలయ కమిటీ, ఈవో మ�
హిమాయత్నగర్, జూలై 5:పెంపుడు జంతువులకు టీకాలూ తప్పనిసరి.. నేడు వరల్డ్ జూనోసిస్ డే కాలక్షేపం.. హోదా.. ఆత్మీయత.. ఒంటరితనం.. కారణమేదైనా మనిషి జీవితంలో పెంపుడు జంతువులు భాగమైపోయాయి. కుక్కలు, పిల్లులు, పావురాలు,
బాలానగర్లో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి నేటికి ఏడాది బాలానగర్, జూలై 5: బాలానగర్లో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తయ్యింది. గతేడాది జూలై 6వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చ
నెహ్రూనగర్లో ఎమ్మెల్యే పాదయాత్ర వివేకానంద్ దృష్టికి పలు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం కుత్బుల్లాపూర్/దుండిగల్,జూలై5: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎమ్మ�
థీమ్ పార్కులను పరిశీలించిన యూబీడీ అదనపు కమిషనర్ కృష్ణ మియాపూర్, జూలై 5 : దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న వత్తిడి నుంచి నగర వాసులు ఉపశమనం పొందేందుకు గాను పచ్చదనం.. ఆహ్లాదం పంచేలా భిన్నమైన థీమ్లతో పార్కు
చార్మినార్, జూలై 5: కస్టమర్ సర్వీస్ సెంటర్ పేరుతో ఆధార్ కార్డులో పేర్లు మార్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న నిందితులను కాలాపత్తర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుదర్శన్ తెలిపిన వివరాల �
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి గంగాఝరిలా సాగిన లలితాదిత్య ధారణ లలితాదిత్యకు శతావధాని, శతధృతి అవార్డు ప్రదానం తెలుగుయూనివర్సిటీ, జూన్ 30: అవధానానికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉన్నదని శాసనమండలి సభ్యుర�