హిమాయత్నగర్, జూలై 5:పెంపుడు జంతువులకు టీకాలూ తప్పనిసరి.. నేడు వరల్డ్ జూనోసిస్ డే కాలక్షేపం.. హోదా.. ఆత్మీయత.. ఒంటరితనం.. కారణమేదైనా మనిషి జీవితంలో పెంపుడు జంతువులు భాగమైపోయాయి. కుక్కలు, పిల్లులు, పావురాలు,
బాలానగర్లో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి నేటికి ఏడాది బాలానగర్, జూలై 5: బాలానగర్లో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తయ్యింది. గతేడాది జూలై 6వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చ
నెహ్రూనగర్లో ఎమ్మెల్యే పాదయాత్ర వివేకానంద్ దృష్టికి పలు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం కుత్బుల్లాపూర్/దుండిగల్,జూలై5: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎమ్మ�
థీమ్ పార్కులను పరిశీలించిన యూబీడీ అదనపు కమిషనర్ కృష్ణ మియాపూర్, జూలై 5 : దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న వత్తిడి నుంచి నగర వాసులు ఉపశమనం పొందేందుకు గాను పచ్చదనం.. ఆహ్లాదం పంచేలా భిన్నమైన థీమ్లతో పార్కు
చార్మినార్, జూలై 5: కస్టమర్ సర్వీస్ సెంటర్ పేరుతో ఆధార్ కార్డులో పేర్లు మార్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న నిందితులను కాలాపత్తర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుదర్శన్ తెలిపిన వివరాల �
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి గంగాఝరిలా సాగిన లలితాదిత్య ధారణ లలితాదిత్యకు శతావధాని, శతధృతి అవార్డు ప్రదానం తెలుగుయూనివర్సిటీ, జూన్ 30: అవధానానికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉన్నదని శాసనమండలి సభ్యుర�
కీసర, జూన్ 30 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో నాబార్డ్ నిధులు రూ.1.50 కోట్లతో నూతన గిడ్డంగి(గోదాం) ప�
మియాపూర్, జూన్ 30 : ప్రజలకు అసౌకర్యం, ట్రాఫిక్కు ఆటంకంగా మారుతున్న నిర్మాణ వ్యర్థాల తొలగింపు ఇక మరింత సులువని ఇందుకోసం అందుబాటులోకి వచ్చిన సేవలను నిర్మాణదారులు సద్వినియోగం చేసుకోవాలని విప్ అరెకపూడి �
ముషీరాబాద్, జూన్ 30: బస్తీల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పాదయాత్రల ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్
ప్రారంభమైన గోల్కొండ బోనాలు కోటలో భక్తుల సందడి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తుల పూజలు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు మెహిదీపట్నం జూన్ 30: తెలంగాణ ఆషాఢ మాసం బోనాల జాతర గురువారంతో షురూ అయ్యింది. చారిత్రక
జూబ్లీహిల్స్ కార్పొరేటర్ పార్టీని వీడడంతో బయటపడ్డ విభేదాలు- చింతలకు ఎదురుగాలి బంజారాహిల్స్.జూన్ 30: ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న బీజీపీకి గట్టి షాక్
వెంగళరావునగర్, జూన్ 30 : పది ఫలితాల్లో సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 33 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా 28 మంది ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రధానోపాధ