మియాపూర్, జూలై 8 : ఎలాంటి పరిస్థితులెదురైనా అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయబోనని ప్రజలకిచ్చిన మాటను నిజం చేసేలా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప
దుండిగల్/జీడిమెట్ల,జూలై 8 : విద్యార్థులు లక్ష్యాన్ని పెట్టుకుని పట్టుదలతో కష్టపడి చదివితే తమ గమ్యాన్ని చేరుకోవచ్చని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్
ముషీరాబాద్, జూలై 8: ముషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణాలు చేపట్టిన ఘనత తమదేనని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గతంలో ఎప్పడూ లేని విధంగా గుంతల రోడ్లకు తావులేకుండా ప్రతి బస్తీలో రోడ్డు �
నిర్మాణ పనులపై అధ్యయనం చేస్తున్న జీహెచ్ఎంసీ ఇంజినీర్ల బృందం త్వరలో ప్రాజెక్టు నివేదికలు ప్రభుత్వానికి అందజేత రైల్వే క్రాసింగ్ల వద్ద తీరనున్న వాహనదారులు, పాదచారుల కష్టాలు సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తె�
సీఎంపై పుస్తకం అభినందనీయం రచయిత మనోహర్కు కేటీఆర్ ప్రశంస హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాలు ఎదురుచూసిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజంచేసిన ఒక అసామాన్య వ్యక్తి కే చంద్రశేఖర్రావు అని, ఆయన ఒక �
పలు మార్లు జైలుకు వెళ్లివచ్చినా.. పీడీ యాక్టు విధించినా.. మారని తీరు చోరీ సొత్తుతో స్థిరపడిన కుటుంబం నిందితుడు అరెస్టు, నగలు, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్చంద్ర కవాడిగూ�
బీటెక్ పూర్తి చేశారు.. మత్తు దందాలోకి దిగారు.! ఒడిశా, ఏపీ సరిహద్దులో కొనుగోలు హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలింపు ఉప్పల్ భగాయత్ వద్ద కారులోకి లోడ్ చేస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు ముగ్గుర�
680 మీటర్ల పొడవునా నిర్మాణం అనుమతులు మంజూరు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మన్సూరాబాద్, జూలై 5: ఆటోనగర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మిన�
అక్రమ జంతు రవాణాను అడ్డుకునేందుకు చెక్పోస్టులు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చార్మినార్, జూలై 5 : బక్రీద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకొనే విధంగా అన్ని చర్యలు తీసు
ఆదాయాన్నిచ్చే వ్యాపారాలు చేయాలి మరో పది మందికి ఉపాధి కల్పించాలి ‘దళితబంధు’ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గోల్నాక, జూలై 5 : ప్రస్తుతం మార్కెట్లో ఆదాయాన్నిచ్చే వ్యాపారాలు ఎంచుకోవడంతో పా�
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వమూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అమలు చేస్తున్నారని, ఆ పథకాల ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలూ లబ�
నీటి బిల్లుల చెల్లింపులన్నీ ఇక మీదట ఆన్లైన్లోనే.. సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ): జల మండలికి సంబంధించిన చెల్లింపులన్నీ ఇక మీదట పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే జరిగే లా అధికారులు చర్యలు తీసుకుంటున్నార�