పలు మార్లు జైలుకు వెళ్లివచ్చినా.. పీడీ యాక్టు విధించినా.. మారని తీరు చోరీ సొత్తుతో స్థిరపడిన కుటుంబం నిందితుడు అరెస్టు, నగలు, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్చంద్ర కవాడిగూ�
బీటెక్ పూర్తి చేశారు.. మత్తు దందాలోకి దిగారు.! ఒడిశా, ఏపీ సరిహద్దులో కొనుగోలు హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలింపు ఉప్పల్ భగాయత్ వద్ద కారులోకి లోడ్ చేస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు ముగ్గుర�
680 మీటర్ల పొడవునా నిర్మాణం అనుమతులు మంజూరు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మన్సూరాబాద్, జూలై 5: ఆటోనగర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మిన�
అక్రమ జంతు రవాణాను అడ్డుకునేందుకు చెక్పోస్టులు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చార్మినార్, జూలై 5 : బక్రీద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకొనే విధంగా అన్ని చర్యలు తీసు
ఆదాయాన్నిచ్చే వ్యాపారాలు చేయాలి మరో పది మందికి ఉపాధి కల్పించాలి ‘దళితబంధు’ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గోల్నాక, జూలై 5 : ప్రస్తుతం మార్కెట్లో ఆదాయాన్నిచ్చే వ్యాపారాలు ఎంచుకోవడంతో పా�
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వమూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అమలు చేస్తున్నారని, ఆ పథకాల ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలూ లబ�
నీటి బిల్లుల చెల్లింపులన్నీ ఇక మీదట ఆన్లైన్లోనే.. సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ): జల మండలికి సంబంధించిన చెల్లింపులన్నీ ఇక మీదట పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే జరిగే లా అధికారులు చర్యలు తీసుకుంటున్నార�
వేడుకగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం భారీగా తరలివచ్చిన అశేష జనం పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు తలసాని, ఐకే రెడ్డి అమీర్పేట్, జూలై 5: భక్తుల కల్పవల్లి.. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆష
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఉపకరణాలకు లబ్ధిదారుల ఎంపిక మల్కాజిగిరి, జూలై 5: దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవా రం మల్కాజిగిరి సర్కిల్లోన�
దగ్గరుండి పనులు చేయించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హర్షం వ్యక్తం చేసిన పరిసర కాలనీల ప్రజలు వనస్థలిపురం, జూలై 5: ఏండ్ల తరబడి తమకు పార్కు వస్తుందని ఎదురుచూస్తున్న ప్రజల ఆశ నెరవేరింది. కోర్టు తీర్పుతో పార్కు �
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే చర్యలు తప్పవు గతంలో ఇండ్ల పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోబోతుంది పట్టాలు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే న్
మొత్తం 1,175 మంది విద్యార్థులకు బోధన పదో తరగతిలో76 శాతం ఉత్తీర్ణత పెరిగిన ఆదరణ ఖైరతాబాద్, జూలై 5: రాష్ట్రంలోనే మోడల్ విద్యాలయంగా పేరుగాంచిన సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్లో ఈ ఏడాది విద్యార్థుల చేరికలు
మంత్రి తలసానికి ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు బేగంపేట్ జూలై 5: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను ఆలయ కమిటీ, ఈవో మ�