దవాఖానల్లో ఎస్టీపీ ప్లాంట్లు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానల్లో ఏర్పాటుకు నిర్ణయం ఒక్కో దవాఖానకు రూ.6.73కోట్లు సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): నగరంలోని ప్రధాన దవాఖానల్లోని వ్యర్�
అత్యవసరమైతేనే బయటకు రావాలి రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మాదాపూర్లో 5.2 సెం.మీ, అత్యల్పంగా అల్వాల్లో 1.0 సెం.మీ వర్షపాతం నమోదు సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): శుక్రవారం గ్రేటర్లోని పలు చ
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 8: ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించింది. కేంద్ర ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) శాఖ నుంచి
రూ.12 లక్షల వ్యయంతో ప్రత్యేక లైన్ మేడ్చల్ రూరల్, జూలై 8 : గుండ్లపోచంపల్లిలో కరెంట్ కష్టాలు తీరనున్నాయి. చాలా కాలంగా పడిన ఇబ్బందులను తీర్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుండ్లపో�
కందుకూరు, జూలై 8 : అభివృద్ధి.. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. ప్రతిపక్షాలు భయపడు
ఎర్రగడ్డ, జూలై 8: అన్ని విధాలా వెనుకబడ్డ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అనతి కాలంలోనే దళితుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ను ఇతర రా
మియాపూర్, జూలై 8 : ఎలాంటి పరిస్థితులెదురైనా అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయబోనని ప్రజలకిచ్చిన మాటను నిజం చేసేలా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప
దుండిగల్/జీడిమెట్ల,జూలై 8 : విద్యార్థులు లక్ష్యాన్ని పెట్టుకుని పట్టుదలతో కష్టపడి చదివితే తమ గమ్యాన్ని చేరుకోవచ్చని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్
ముషీరాబాద్, జూలై 8: ముషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణాలు చేపట్టిన ఘనత తమదేనని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గతంలో ఎప్పడూ లేని విధంగా గుంతల రోడ్లకు తావులేకుండా ప్రతి బస్తీలో రోడ్డు �
నిర్మాణ పనులపై అధ్యయనం చేస్తున్న జీహెచ్ఎంసీ ఇంజినీర్ల బృందం త్వరలో ప్రాజెక్టు నివేదికలు ప్రభుత్వానికి అందజేత రైల్వే క్రాసింగ్ల వద్ద తీరనున్న వాహనదారులు, పాదచారుల కష్టాలు సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తె�
సీఎంపై పుస్తకం అభినందనీయం రచయిత మనోహర్కు కేటీఆర్ ప్రశంస హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాలు ఎదురుచూసిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజంచేసిన ఒక అసామాన్య వ్యక్తి కే చంద్రశేఖర్రావు అని, ఆయన ఒక �