పుస్తకాలు స్కాన్ చేస్తే లక్షల బిల్లులు ప్రాజెక్టు ఇచ్చేందుకు వందలాది మంది నుంచి లక్షల్లో డిపాజిట్లు వసూలు ఒకటి రెండు నెలలు బిల్లులిచ్చి బిచానా ఎత్తేసిన సంస్థ సీసీఎస్ను ఆశ్రయించిన బాధితులు రంగంలోకి �
షటిల్ కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, జూలై 12 : క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తూ క్రీడాభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారా�
నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వాన సికింద్రాబాద్, జూలై 12: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో జనం అతలాకుతలమవుతుంది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండడంతో జనం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో రెండు రోజు�
బంజారాహిల్స్లో సుదీర్ఘ కాలంగా నానుతున్న వివాదానికి తెర స్థలాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు బంజారాహిల్స్, జూలై 12: నగరం నడిబొడ్డున సుమారు రూ.300 కోట్ల విలువైన స్థలం ప్రభుత్వానిదే అని సుప్రీం �
సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): బచ్పన్ బచావో ఆందోళన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, జిల్లా బాలల రక్షణ యూనిట్, కార్మిక శాఖ, పోలీసులు సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ ద్వారా నగరంలో వేర్వేరు అపార్ట
సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ 4 సర్కిళ్లలో 8 అత్యవసర బృందాలు సమస్యల ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్లు కేపీహెచ్బీ కాలనీ, జూలై 12 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష
కుత్బుల్లాపూర్లో ఘటన జీడిమెట్ల, జూలై 12: పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి తనకు భారంగా మారాడని మద్యం మత్తులో కన్నకొడుకే గొంతు నులిమి హతమార్చాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రా�
ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జోనల్ కమిషనర్లతో మేయర్ విజయలక్ష్మి సమీక్ష సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేప�
హెచ్ఎండీఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష కుత్బుల్లాపూర్,జూలై12:నియోజకవర్గ పరిధిలోని ఉన్న చెరువులను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఎమ్మ�
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్/ రవీంద్ర భారతి, జూలై 12 (నమస్తే తెలంగాణ): దళిత, బహుజనవర్గాల జీవన విధానం, సంస్కృతిపై ఆచార్య కొలకలూరి ఇనాక్ చేసిన రచనలు సాహిత్య చరిత్రలో చిరస్థాయి
బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్, జూలై 12(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ఉన్నారన�
అబిడ్స్, జూలై 12: రాష్ట్రంలోని మైనార్టీ నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం సంతోషకరమని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మ�
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ సుల్తాన్ బజార్, జూలై 12: ఉద్యోగుల సమస్యలతో పాటు పెన్షనర్లు, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గాను టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడ�
వరద, లోతట్టు ప్రాంతాల్లో బల్దియా ముమ్మర చర్యలు నీరు సాఫీగా పోయేలా వ్యర్థాల తొలగింపు నాలాలు, వరద కాల్వల వద్ద తక్షణ మరమ్మతులు రంగంలోకి 168 అత్యవసర, 128 స్టాటిక్ బృందాలు నివారణ చర్యలు చేపడుతున్న డీఆర్ఎఫ్ సిబ�
వినియోగదారులను అప్రమత్తం చేస్తూ ఫోన్లకు సందేశాలు వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింతగా జాగ్రత్తలు సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మరింత అప్రమత్తంగా ఉండేలా దక్షిణ త�