మహిళలకు అత్యంత ప్రాధాన్యత 1466 స్లమ్స్లోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ పుణెకు చెందిన లైట్హౌజ్ సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం శేరిలింగంపల్లి జోన్లో పైలట్ ప్రాజెక్టు కింద త్వరలోనే శిక్షణ తరగతులు ప్రార�
మియాపూర్, జూలై 15 : దళితులను అన్ని రకాలుగా పురోగతి దిశగా నడిపించేలా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రవేశపెట్టిన దళితబంధు ప�
అధికారులు, ప్రజాప్రతినిధులతో మేయర్ సమీక్ష దుండిగల్, జూలై 15 : పట్టణ ప్రగతిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని నిజాంపేట్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డ�
మాధవరం కృష్ణారావు పశువుల సంత పరిశీలన మూసాపేట, జూలై15: కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో నెలకొన్న �
సీజనల్పై స్పెషల్ డ్రైవ్.. ఇంటింటా జ్వర సర్వే సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధులపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. శుక్రవారం నుంచి గ్రేటర్వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్ర�
వరద ముంపు లేకుండా.. ముప్పు రాకుండా.. ఎస్ఎన్డీపీ పనులతో ముంపు బాధలు దూరం వందలాది కాలనీలకు ఉపశమనం జోరు వానలొస్తున్నా సాఫీగా వరద ప్రవాహం గ్రేటర్వ్యాప్తంగా చురుగ్గా నాలాల విస్తరణ 15 ప్యాకేజీలు.. 37 చోట్ల పనుల�
హయత్నగర్లో స్మగ్లర్లను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు ప్రధాన నిందితులు పరార్ రూ.15 లక్షల విలువ చేసే ఆశిష్ ఆయిల్ స్వాధీనం సిటీబ్యూరో, జూలై 14(నమస్తే తెలంగాణ): గిఫ్ట్ బాక్సులు, గ్రీస్ డబ్బాల్లో (హాషిష్ ఆ�
కలుషిత నీరు, సీవరేజీ సమస్యలపై తక్షణం స్పందించాలి రెండో రోజూ పలు బస్తీల్లో పర్యటించిన ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ)/మియాపూర్: వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు �
మంత్రి సమక్షంలో పార్టీలో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం, జూలై 14:టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం పోరండ్ల గ్రామాని
ముషీరాబాద్, జూలై 14: ఎడతెరపి లేకుండావర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు శిథిల భవనాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదాలకు తావులేకుండా శిథిల భవనాల్
భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించిన భక్తులు ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో యజ్ఞం, అభిషేకం, అర్చనలు మెహిదీపట్నం, జూలై 14: తెలంగాణ మాసం ఆషాఢ మాసం బోనాలలో భాగంగా గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం బోనాల జాతర ఐదో పూజ గురువా
మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇంటింటికీ హరితహారం మొక్కలు పంపిణీ మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు ఘట్కేసర్,జూలై 14 : హరితహరం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 2లక్షల,68వేల మొక్కలు మున్సిపాలిటీలో నాటడమే లక్ష్యంగ�
మియాపూర్, జూలై 14 : వర్షాకాలం నేపథ్యంలో భవన నిర్మాణ దారులు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చూసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య అన్నారు. ప్రధానంగా ఈ వర్షాకాలం�