భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించిన భక్తులు ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో యజ్ఞం, అభిషేకం, అర్చనలు మెహిదీపట్నం, జూలై 14: తెలంగాణ మాసం ఆషాఢ మాసం బోనాలలో భాగంగా గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం బోనాల జాతర ఐదో పూజ గురువా
మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇంటింటికీ హరితహారం మొక్కలు పంపిణీ మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు ఘట్కేసర్,జూలై 14 : హరితహరం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 2లక్షల,68వేల మొక్కలు మున్సిపాలిటీలో నాటడమే లక్ష్యంగ�
మియాపూర్, జూలై 14 : వర్షాకాలం నేపథ్యంలో భవన నిర్మాణ దారులు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చూసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య అన్నారు. ప్రధానంగా ఈ వర్షాకాలం�
ఉజ్జయినీ మహంకాళికి మంత్రి తలసాని హోమం అమ్మవారి చీర నేతను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట్ జూలై 14: వరుణ దేవుడు శాంతించి, తన ఉధృతి తగ్గించి వర్షాలు తగ్గు ముఖం పట్టేలా చూడాలని మంత్రి �
ఉప్పల్, జూలై 14 : ఉప్పల్ నియోజకవర్గంలోని కాలనీల్లో అత్యవసర పనులను సత్వరం పూర్తిచేసేలా చూడాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన చిలుకానగర్ డివిజన్లోని పలు కాలనీల్లో పర
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దివంగత పి.ఇంద్రారెడ్డి ట్రస్టు ద్వారా యువతకు ఉచితంగా స్టడీ మెటీరియల్ మహేశ్వరం, జూలై 14: సీఎం కేసీఆర్ కృషి ఆలోచన మేరకే ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్�
కుత్బుల్లాపూర్, జూలై 14 : కోవిడ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడ్స్, ఇతర వాహనాలపై రోజుకు రూ.50ల అదనపు రుసుం పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల లారీ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గు
గ్రేటర్వ్యాప్తంగా విరామమివ్వని వరుణుడు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం కంట్రోల్ రూం ద్వారా బాధితులకు సాంత్వన జంట జలాశయాల్లో 4 గేట్లు ఎత్తివేత సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఆకాశమంతా దట్టమైన �
50 యంత్రాలు అవసరమని జలమండలి నిర్ణయం హైదరాబాద్ కలెక్టర్కు ఎండీ లేఖ ఒక్కో యంత్రంతో ముగ్గురికి ఉపాధి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించిన గ్రేటర్ ప్రజాప్రతినిధులు సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 12 (నమస్తే తె�
భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో..ప్రజలకు ఇబ్బందులు తలెత్తవచ్చు.. ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి..సమస్యలను పరిష్కరించండి గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి తలసాని ఆదేశాలు జీహెచ్ఎంసీ కార�
17 నుంచి ఒక వైపు వాహనాల రాకపోకలకు అనుమతి నాలా పనులు, మహంకాళి జాతర ఏర్పాట్లను పరిశీలించిన నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగానాథ్ బేగంపేట్, జూలై 12 : ఈ నెల 17, 18న ఉజ్జయినీ మహంకాళి జాతర సందర్భంగా లష్కర్లో ట్రా
5408 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో రూ.2841 కోట్ల లావాదేవీలు రూ.25-50లక్షల విలువ చేసే ఇండ్లకే డిమాండ్ అధికం నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : నివాస గృహాల విక్రయాల్లో హైదరాబాద�
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, జూలై 12: మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్, వెస్ట్ వెంకటాపుర�