మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాల అజయ్కుమార్ పిలుపునిచ్చారు.
వయసు పైబడిన వృద్ధులకు పెద్దకొడుకులా.. దివ్యాంగులకు ఆప్తుడిలా.. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన వింతంతువులకు అన్నలా.. ఒంటరి మహిళలకు తోబుట్టువుగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పింఛన్లు ఇస్తూ భరోసా క�
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని కోరుతూ జీహెచ్ఎంసీ పారిశుధ్యవిభాగం సిబ్బంది హిమాయత్ నగర్ డివిజన్లో విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు.
పహాడీషరీఫ్, అక్టోబర్ 9: హబీబ్, సైఫ్, అలైన్ కాలనీలకు మహర్దశ పట్టింది. ఎన్నో ఏండ్లుగా ఉన్న డ్రైనేజీ, రోడ్డు సమస్య తీరింది. దీంతో ఆయా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశిష్టమైన వారసత్వ సంపద కలిగిన హైదరాబాద్ అనేక చారిత్రక విశేషాల నిధి. నాలుగు వందల ఏళ్లుగా అనేక విషయాల్లో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండి సమకాలీన రాజ్యాలను అబ్బురపరిచిన నగరమిది.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకుండా బీజేపీ కుట్ర పన్ని మునుగోడు ఉప ఎన్నికకు తెర లేపిందని, ఆయన ఢిల్లీలో అడుగుపెడితే క్రియాశీలకంగా మారుతాడనే భయం మోదీ, అమిత్షాకు పట్టుకుందని, అందులో భాగంగానే రాజగోపాల�
ప్రతి మనిషికి అమ్మలాంటి సేవలు జీవితం చివరి క్షణాల్లో ఎంతో అవసరం. కరుణ, సంరక్షణ, ఆప్యాయత జీవితంలో విలువైనవి. వాటిని అవసరమైనప్పుడు పొందితే జీవితంలో మధురానుభూతులుగా మిగిలిపోతాయి” అని రాష్ట్ర స్పెషల్ చీఫ్�
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు మేడ్చల్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): నగర శివారు మున్సిపాలిటీలను మాస్టర్ ప్లాన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
దేశంలో మహిళలకు సమాన అవకాశాలు లభించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ఎన్ఏఎస్ఐ)
ద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి సృష్టించే స్థాయికి ఎదగాలని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ సేయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శని
మిలాద్ ఉల్ నబీ సందర్భంగా మత పెద్దలు నిర్వహించే ర్యాలీ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. శనివారం పాతనగరంలోని పురాణిహవేలీ డీసీపీ కార్యాలయంలో మత పెద�