ఐటీ కారిడార్లో ఇన్ఫోర్ సంస్థ కొత్తగా విస్తరించిన డెవలప్మెంట్ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్రంజన్ బుధవారం ప్రారంభించారు.
ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం మరో 10 ట్రాఫిక్ టాస్క్ఫోర్స్(టీటీ) వాహనాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు.
బాగ్అంబర్పేట డివిజన్ చెంచు బస్తీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం రూ.12.50లక్షలతో కొత్తగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బ
ర్ వేసి తీసే లోపే గుంత ...ఏ మాత్రం నిర్లక్ష్యంగా నడిపినా వాహనాలు ఆగాల్సిందే. ఇక బైక్లు అదపుతప్పితే కింద పడాల్సిందే. అడుగడుగునా గుంతలగా మారిన ఈ దారిపై కాస్త జాగ్రత్తగా వెళ్లకతప్పదు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం బస్తీ దవాఖానను ప్రారంభించారు.
క పార్టీ కుట్ర, ద్రోహుల రాజకీయ స్వార్థం కోసమే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రలకు అండగా ఉంటున్న ఓ దొంగను రూ.18వ
డూప్లికేట్ ఓట్లను నివారించేందుకు చేపట్టిన ఆధార్ ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కోటి మందికి పైగా ఓటర్లున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత రెండు విద్యా సంవత్సరాల నుంచి జేఎన్టీయూలో డిటెన్షన్ విధానాన్ని అమలు పరుచలేదు. కరోనా వల్ల సెమిస్టర్ పరీక్షలు లేకుండా.. కేవలం ఆన్లైన్ క్లాసుల వల్ల బీటెక్ విద్యార్థ�
సరైన పార్కింగ్ సౌకర్యం లేని వాణిజ్య సముదాయాలు వెంటనే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని, పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోకుండా ట్రాఫిక్ రద్దీకి కారకులయ్యే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రాచకొండ ట్�
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదీగా శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్ తీర్పునిచ్చారు.