కూకట్పల్లిలోని 540 ఎకరాల భూమిని ఉదాసీన్ మఠానికి ఎండోమెంట్ అధికారులు అప్పగించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు శనివారం హైదరాబాద్ ఎండోమెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఎ.బాలాజీ, ఉదాసీన్ మఠం హుస్సేనిఅ�
సంస్కృతి, సంప్రదాయాలకు క్యాపిటల్గా మన దేశం ఉందని, వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది క్రియేటర్లని ఫేస్బుక్ (మెటా) ఇండియా డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ మనీష్ చోప్రా అన్నారు.
జెక్కాలనీ నివాసితుల అవసరాల కోసం స్థానికంగా ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. కాలనీలోని 2.4 వేల గజాల వక్ఫ్ స్థలాన్ని శనివారం ఉదయం వక్ఫ్ బోర్డు చై�
గ్రేటర్లో గ్రేవ్యార్డులన్నీ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమవుతున్నాయి. రూ. 536 కోట్లతో మొత్తం 158 శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, రెండు దశల్లో ఇప్పటివరకు 29 ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు.
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఉన్న ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు నోటిఫికేషన్ను జారీ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వరుడి వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన బుధవారం శ్రీనివాసుడికి శాస్ర్తోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించార�
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు గంజాయిని తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఢిల్లీ, రాజస్థాన్కు తరలిస్తున్న నలుగురిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలోకి రాకుండా బీజేపీని నిలువరించేందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పల్లెలు స్వరాష్ట్రంలో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో రూ.31లక్షల మున్సిపల్ నిధులు, రూ.10 లక్షల ఐకాం కంపెనీ నిధులతో ఏర్పాటు చేసిన 166 సీసీ కెమెరాలను రాచకొండ పో�