మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్లోని శాంతినగర్, భగత్సింగ్నగర్, నెహ్రూనగర్ ప్రాంతాల్లో �
అబద్ధపు హామీలిస్తూ , ప్రజాగోడు పట్టని బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి మునుగోడుకు వస్తున్నారని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు ప్రశ్నించారు.
మిషన్ భగీరథ పథకంతో తాగునీటిని తెచ్చి బతుకుకు భరోసా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని దామెర, భీమనపల్లిలో మంత్రి ఇంటింటి
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు మండిపడుతున్నారు.
హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, తయారీ తదితర రంగాలకు గమ్యస్థానంగా ఉందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా ఈ రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
నగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3866 కోట్లతో 1259 ఎంఎల్డీల సామర్థ్యంతో 31 చోట్ల కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నది.
వస్తువులు పంచిపెడుతాం... అవసరాన్ని బట్టి డబ్బులు ఇచ్చి ఆదుకుంటాం.. వీటి వల్ల సాయం చేశామన్న తృప్తి ఉంటుంది. కానీ.. అవయవదానంతో కొందరికి జీవితాన్ని ఇవ్వొచ్చు.
ఒకప్పుడు చుక్క నీరు లేక జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ తల్లడిల్లేవి. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా పడుతున్న వానలతో సీన్ మారింది. గడిచిన నెల రోజులుగా భారీ వానలు..
తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్నగర్ డివిజన్ భగత్సింగ్నగర్కు చెందిన 60 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలు, క్యారేజ్ వేలపై అడ్డదిడ్డమైన వాహనాల పార్కింగ్ను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారు.
మండలంలోని కేబిదొడ్డిలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామంలో డ్వాక్రా భవనానికి గతంలో రూ.6 లక్షలతో జిల్లా పరిషత్ నిధులు మంజూరు కాగా భవన నిర్మాణం పూర్తి కాలేదు.