దీపావళి పండుగ వచ్చిందంటే చాలు దీపాల వెలుగులు ఓవైపు.. పటాకుల మోతలు మరోవైపు వినిపిస్తుంటాయి. దీపావళి పటాకులు కావాలంటే సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో ప్రజలు కొనుగోలు చేస్తుంటారు.
మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్లోని శాంతినగర్, భగత్సింగ్నగర్, నెహ్రూనగర్ ప్రాంతాల్లో �
అబద్ధపు హామీలిస్తూ , ప్రజాగోడు పట్టని బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి మునుగోడుకు వస్తున్నారని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు ప్రశ్నించారు.
మిషన్ భగీరథ పథకంతో తాగునీటిని తెచ్చి బతుకుకు భరోసా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని దామెర, భీమనపల్లిలో మంత్రి ఇంటింటి
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు మండిపడుతున్నారు.
హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, తయారీ తదితర రంగాలకు గమ్యస్థానంగా ఉందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా ఈ రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
నగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3866 కోట్లతో 1259 ఎంఎల్డీల సామర్థ్యంతో 31 చోట్ల కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నది.
వస్తువులు పంచిపెడుతాం... అవసరాన్ని బట్టి డబ్బులు ఇచ్చి ఆదుకుంటాం.. వీటి వల్ల సాయం చేశామన్న తృప్తి ఉంటుంది. కానీ.. అవయవదానంతో కొందరికి జీవితాన్ని ఇవ్వొచ్చు.