నెక్లెస్రోడ్లో శనివారం రొమ్ము క్యాన్సర్పై అవగాహన వాక్ను నిర్వహించారు. ఈ వాక్ను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం 33 జిల్లాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహి�
కంటోన్మెంట్ లో మూసివేసిన రోడ్లను తెరవాలంటూ..టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి బొల్లారం రైతు బజార్ నుంచి లక్డావాల రోడ్డు వరకు స్థానికులు,
యాదవులు, కుర్మలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు దీపాల వెలుగులు ఓవైపు.. పటాకుల మోతలు మరోవైపు వినిపిస్తుంటాయి. దీపావళి పటాకులు కావాలంటే సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో ప్రజలు కొనుగోలు చేస్తుంటారు.