ప్రతియేటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ మురుగు సమస్యలను పరిష్కరించేందుకు జలమండలితో పాటు జీహెచ్ఎంసీ కొత్తగా నాలాలను నిర్మిస్తోంది. గతంలో జనాభాకు అనుగుణంగా కట్టిన నాలాల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్
అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలతో పబ్బం గడుపుకొనే స్థితికి బీజేపీ దిగజారిందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. బోరబండ డివిజన్ ఎన్ఆర్ఆర్ పురం సైట్-3 కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్న నూత�
పాలక పరిశోధకుడిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిరస్మరణీయుడిగా చరిత్రలో నిలిచిపోతారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరు ఉత్తమ భవిష్యత్ను పొందేందుకు కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు తగు
నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో
హుస్సేన్సాగర్ నాలా రిటర్నింగ్వాల్ పనులు వేగవంతగా పూర్తి చేసే విధంగా చర్య లు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. గాంధీనగర్ డివిజన్లోని నాలా పరీవాహక బస్తీ అరుంధతినగర్లో ఆదివారం ఎమ్�
వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది తక్షణ మరమ్మతులు చేపడుతున్నారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో పలు డివిజన్లలో రోడ్లకు బీటీ ప్యాచ్వర్క్ పనులను చురుకుగా చేస్తున
ఉస్మానియా యూనివర్సిటీ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్సీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. సుమారు 50 వేల మంది హాజరైన ఈ మేళాను శనివారం ఓయూ వీసీ ప్రొఫె�
అమీర్పేట్ నుంచి ఐటీ కారిడార్లోని రాయిదుర్గం వరకు మెట్రో రైళ్లను షార్ట్ లూప్ విధానంలో ప్రతి 2 నిమిషాలకు ఒక రైలును నడిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగుల రద్దీని తట్టుకునేలా లూప్ వ�
పర్యావరణ పరిరక్షణపై దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు దృష్టి సారించారు. జంట నగర వాసులకు ప్రాణవాయువును అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సికింద్రాబాద్లోని నార్త్ లాలాగూడలోని శాంతి నగర రైల్వే కాలనీ�
ఫ్రెండ్షిప్ ముసుగులో గిఫ్ట్ల పేరుతో యువతులను బురిడీ కొట్టించి, లక్షలు కాజేస్తున్న ఒక నైజీరియన్తో పాటు ఘనా దేశస్తుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లోలో అరెస్టు చేశారు. నగర సైబర్ క్రైం కార�