జలదృశ్యంలో పడిన తొలి అడుగుల నుంచి చరిత్ర గతిని మార్చిన అద్భుత ప్రస్థానం టీఆర్ఎస్ది. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించి.. తెలంగాణ సాధించడంలో అనిర్వచనీయమైన భూమిక పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి
విజయదశమిని పురస్కరించుకొని (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ బీఆర్ఎస్(భారత్ రాష్ట్రీయ సమితి)గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేయడంతో అంబర్పేట నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్య�
కేపీహెచ్బీ కాలనీలో శరన్నవరాత్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని దేశ వ్యాప్తంగా విస్తరించడం కోసం బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)ని ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ప్రకటించినందుకు పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పార్టీ శ్రేణులు ఐఎస్ సదన్ చౌరస్తాలో సంబుర�
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశవ్యాప్తంగా ప్రజ్వలింపజేయాలని టీఆర్ఎస్ సంకల్పించింది.
చరిత్రలో లేనివిధంగా తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని దేశంలోని ప్రజలందరూ భావిస్తున్నారు.
001 మార్చిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన రోజు నుంచి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి ఆయన వెన్నంటే ఉంటూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగుతున్నారు.
2001లో టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటున్నారు.
గులాబీ అధిపతి, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తున్న వేళ సంబురాలకు గ్రేటర్ టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. డివిజన్, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పటాకుల పేలుళ్లు, డప్పు వాయిద్యాలు, కలర్ ఫుల్ వాత