బంగారం లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఎంబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సుకేశ్ గుప్తాకు హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చ�
రాష్ట్రంలో చురుకుగా కదులుతున్న రుతుపవనాలకు తోడు దక్షిణ, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన స్పౌజ్ కేటగిరి ఉపాధ్యాయులు (భార్య,భర్త )లను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారని, వారికి ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ స్పౌజ్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ వివేక్, కో
జలదృశ్యంలో పడిన తొలి అడుగుల నుంచి చరిత్ర గతిని మార్చిన అద్భుత ప్రస్థానం టీఆర్ఎస్ది. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించి.. తెలంగాణ సాధించడంలో అనిర్వచనీయమైన భూమిక పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి
విజయదశమిని పురస్కరించుకొని (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ బీఆర్ఎస్(భారత్ రాష్ట్రీయ సమితి)గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేయడంతో అంబర్పేట నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్య�
కేపీహెచ్బీ కాలనీలో శరన్నవరాత్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని దేశ వ్యాప్తంగా విస్తరించడం కోసం బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)ని ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ప్రకటించినందుకు పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పార్టీ శ్రేణులు ఐఎస్ సదన్ చౌరస్తాలో సంబుర�
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశవ్యాప్తంగా ప్రజ్వలింపజేయాలని టీఆర్ఎస్ సంకల్పించింది.
చరిత్రలో లేనివిధంగా తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని దేశంలోని ప్రజలందరూ భావిస్తున్నారు.