నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు చేపట్టిన క్రమబద్ధ్ధీకరణలో భాగంగా నిర్వహిస్తున్న ‘రోప్'(రిమూవల్ అబస్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్)ను అమలుకు జీహెచ్ఎంసీ సహకరించాలని ట్రాఫిక్ జ�
భిన్న మతాలు, సంస్కృతులు కలిగిన భారతదేశంలో లౌకిక రాజ్యస్థాపన సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావులపాటి మోజస్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఆవి�
బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ భవన్లో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని �
ఐటీ కారిడార్లో కలిసే నానక్రాంగూడ ఔటర్ రింగు రోడ్డు జంక్షన్ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు పొడవునా ఇంటర్ చేంజ్ల నిర్మాణాలపై ఆ చుట్టు పక్�
ఆదాయం పెంపు లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఏటా రూ.2500కోట్ల మేర బల్దియాకు ఆస్తిపన్ను, నిర్మాణ రంగ అనుమతులు, అద్దెల రూపంలో ఆదాయం సమకూరుతున్నది.
ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సండోజి హెల్త్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తెలంగాణ సైకాలజికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అందరికీ మానసిక ఆరోగ్య సంరక్షణ- అ�
ఏపీ నుంచి ఎర్రచందనం తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్, కంచన్బాగ్ పోలీసులు కలిసి పట్టుకున్నారు.
స్థానిక ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలను ప్రేమించే స్వభావం ఉండాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో హెచ్కే షేర్వాణి సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస
డేటింగ్ యాప్తో నగర వాసికి రూ.1.53 కోట్లు మోసం చేసిన ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాళ్ల గ్యాంగ్లోని ఒక నిందితుడిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ కాల్సెంటర్ నిర్వహిసూ,్త పేరున్న సంస్థల ఖాతాదారులను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 555 ఫోన్లను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసాధ్యమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించడం ఖాయమని ఖైరతాబాద్ ఎమ్మె�
వచ్చే మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడలోని క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో ఆయన సమీక్షా సమావ�