సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ప్రకటించినందుకు పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పార్టీ శ్రేణులు ఐఎస్ సదన్ చౌరస్తాలో సంబుర�
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశవ్యాప్తంగా ప్రజ్వలింపజేయాలని టీఆర్ఎస్ సంకల్పించింది.
చరిత్రలో లేనివిధంగా తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని దేశంలోని ప్రజలందరూ భావిస్తున్నారు.
001 మార్చిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన రోజు నుంచి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి ఆయన వెన్నంటే ఉంటూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగుతున్నారు.
2001లో టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటున్నారు.
గులాబీ అధిపతి, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తున్న వేళ సంబురాలకు గ్రేటర్ టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. డివిజన్, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పటాకుల పేలుళ్లు, డప్పు వాయిద్యాలు, కలర్ ఫుల్ వాత
నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు చేపట్టిన క్రమబద్ధ్ధీకరణలో భాగంగా నిర్వహిస్తున్న ‘రోప్'(రిమూవల్ అబస్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్)ను అమలుకు జీహెచ్ఎంసీ సహకరించాలని ట్రాఫిక్ జ�
భిన్న మతాలు, సంస్కృతులు కలిగిన భారతదేశంలో లౌకిక రాజ్యస్థాపన సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావులపాటి మోజస్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఆవి�
బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ భవన్లో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని �