హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్పోర్టు వరకు మెట్రో�
ప్రవేశపెట్టిన పేటీఎం, మెట్రో సంస్థలు హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో కలిసి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సరికొత్తగా పేటీఎం ట్రాన్సిట్ కార్డును ప్రవేశపె�
నాలుగేండ్లలో 20.80 కోట్ల మంది ప్రయాణం ప్రస్తుతం రోజుకు 2.40 లక్షల మంది: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో మరో మార్కును చేరుకొన్నది. నాలుగేండ్ల కాలంలో 20.80 మం
ఇదీ సర్కారు వేగం మెట్రో రైలు నేటి నుంచి ఉదయం 6 గంటలకే హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఒక ప్రభుత్వ పనితీరుకు ఏమిటి కొలమానం? తాను చేయగలిగిన పనిని, వీలైనంత వేగంగా చేయడమే గీటురాయి. సీఎం కేసీఆర్�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచే నగర ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు
హైదరాబాద్కు మెట్రో ఎంతో అవసరం.. మరింత విస్తరిస్తాం మిగతా రంగాల్లాగే దానికీ సహకరిస్తాం ఎల్అండ్టీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ కరోనాతో ప్రయాణాలు తగ్గి ఆర్థిక నష్టాలు ఆదుకోవాలన్న ఎల్అండ్టీ ప్రతినిధు�
మెట్రో రైలు | రాజధాని హైదరాబాద్లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ర�
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో కదలిక రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం 10 శాతం పెట్టుబడులు పెట్టనున్న జీఎంఆర్.. అదే దారిలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సిటీబ్యూరో, సెప్టెంబర్
2019లో ఉప్పల్ భగాయత్లోని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లోని ప్లాట్లకు గజం రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు పలికింది. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ మార్కెట్ జోరు మీదుండడంతో అంతకుమించి ధర రావడం ఖాయమని అధి
హైదరాబాద్ : కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైద్రాబాద్ మెట్రో రైల్ సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశ