Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచే నగర ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు
హైదరాబాద్కు మెట్రో ఎంతో అవసరం.. మరింత విస్తరిస్తాం మిగతా రంగాల్లాగే దానికీ సహకరిస్తాం ఎల్అండ్టీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ కరోనాతో ప్రయాణాలు తగ్గి ఆర్థిక నష్టాలు ఆదుకోవాలన్న ఎల్అండ్టీ ప్రతినిధు�
మెట్రో రైలు | రాజధాని హైదరాబాద్లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ర�
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో కదలిక రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం 10 శాతం పెట్టుబడులు పెట్టనున్న జీఎంఆర్.. అదే దారిలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సిటీబ్యూరో, సెప్టెంబర్
2019లో ఉప్పల్ భగాయత్లోని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లోని ప్లాట్లకు గజం రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు పలికింది. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ మార్కెట్ జోరు మీదుండడంతో అంతకుమించి ధర రావడం ఖాయమని అధి
హైదరాబాద్ : కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైద్రాబాద్ మెట్రో రైల్ సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశ
దేశంలో తొలి మెట్రో రైల్ వ్యవస్థ ఎక్కువ భాగం భూగర్భంలో రూపుదాల్చటానికి కలకత్తాలో 17 కిలోమీటర్లకు 23 ఏండ్లు పట్టింది. ఆ స్థితి నుంచి నేడు భూ పైభాగంలో నాలుగైదేండ్లలో నిర్మించే స్థాయికి మన ఆర్థికవ్యవస్థ, టెక�
సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్కు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేసినట్టు ఎల్అండ్టీ మెట్రో ఎం.డీ కేవీబీ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ను దశల వారీగా సడలిస్త�
హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది. అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ప్రజలు తమ గమ
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. దీంతో హైదరాబాద్ మెట్రోరైలులో రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ మెట్రో రైళ్లను