2019లో ఉప్పల్ భగాయత్లోని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లోని ప్లాట్లకు గజం రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు పలికింది. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ మార్కెట్ జోరు మీదుండడంతో అంతకుమించి ధర రావడం ఖాయమని అధి
హైదరాబాద్ : కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైద్రాబాద్ మెట్రో రైల్ సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశ
దేశంలో తొలి మెట్రో రైల్ వ్యవస్థ ఎక్కువ భాగం భూగర్భంలో రూపుదాల్చటానికి కలకత్తాలో 17 కిలోమీటర్లకు 23 ఏండ్లు పట్టింది. ఆ స్థితి నుంచి నేడు భూ పైభాగంలో నాలుగైదేండ్లలో నిర్మించే స్థాయికి మన ఆర్థికవ్యవస్థ, టెక�
సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్కు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేసినట్టు ఎల్అండ్టీ మెట్రో ఎం.డీ కేవీబీ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ను దశల వారీగా సడలిస్త�
హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది. అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ప్రజలు తమ గమ
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. దీంతో హైదరాబాద్ మెట్రోరైలులో రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ మెట్రో రైళ్లను