హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది. అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ప్రజలు తమ గమ
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. దీంతో హైదరాబాద్ మెట్రోరైలులో రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ మెట్రో రైళ్లను