మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పన కొలిక్కి వచ్చింది. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనాతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలుకు ఖ్యాతి ఉన్నది. ఇంతంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 290 ఎకరాల
పాత నగరం మెట్రో అలైన్మెంట్ మారింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్నుమా వరకు నిర్మించాల్సిన మెట్రో కారిడార్ను తాజాగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు.
మెట్రో విస్తరణ విషయంలో గత సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. మొదటి దశలో పూర్తయిన 69 కి.మీ మెట్రో కారిడార్లను నగరం నలుమూలలా విస్తరించేలా.. రెండు, మూడు దశలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే బాధ్�
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు గందరగోళంగా మారాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.3-5వేల కోట్లు కేటాయిస్తేనే పాతబస్తీ మెట్రోతో పాటు రెండో దశ ప్రాజెక్టు పనులను పట్టా�
కేంద్ర బడ్జెట్లో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఊసేలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంతో పాటు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండో దశ మెట్రోను వివిధ మార్గాల్లో నిర్మించాలని ప్రతిపాదించిన�
ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యాచరణ చేపట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అలవాట్లు, అవసరాలు, జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుక
మెట్రో సమయాలను పొడిగిస్తారనే ఆశలపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ నీళ్లు చల్లింది. మెట్రో సమయాల్లో ఎలాంటి పొడిగింపు లేదని ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. సోమ (ఉదయం 5.30), శుక్రవారం (రాత్రి 11.45 గంటలకు) జరిగినది కే
ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుల విజయగాథ ఒక కేస్ స్డడీగా మారిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొ�
రెండో దశ మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కన్సల్టెన్సీలు 70 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూప�