బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను మరికొందరికి అమర్చి ప్రాణదానం చేసేందుకు జీవన్ దాన్ తెలంగాణ గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేసింది. గ్రీన్ ఛానల్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగ�
నార్త్ సిటీలో కీలకమైన ప్యారడైజ్-మేడ్చల్ మార్గంలో మార్పులపై మెట్రో దృష్టి పెట్టింది. బేగంపేట ఎయిర్పోర్టు మీదుగా మెట్రో లైన్ తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇంజినీరింగ్ సాంకేతిక ఇబ్బందులు దృష్ట్యా... ప్
పాతనగరం మెట్రో కోసం భూసేకరణ నత్తనడకన సాగుతున్నది. జనవరి మొదటి వారంలోనే కూల్చివేతలు మొదలుపెట్టాల్సి ఉన్నా.. భూములు ఇచ్చేందుకు జనాలు ముందుకు రాకపోవడంతో ప్రణాళిక గాడి తప్పింది. ఇప్పటికీ 40మందికే మాత్రమే భూ �
పునాదులు పడేంత వరకు నార్త్ సిటీ మెట్రో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించినా... మెట్రో నిర్మాణంలో పునాదులే అత్యంత కీలకమని చెబుతున్నారు. ఈ క్�
నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో..బోగీలను తీసుకొచ్చేందుకు అ�
ఫ్యూచర్ సిటీ, శామీర్పే ట, మేడ్చల్ మెట్రో రైలు మార్గాలకు సంబంధించిన డీపీఆర్లను మార్చి నెలాఖరులోగా రూపొందించాలని సీ ఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశిం చారు.
హైదరాబాద్ మెట్రోలో అదనపు బోగీల (కోచ్) ఏర్పాటుకు ఎట్టకేలకు హెచ్ఎంఆర్ఎల్ దృష్టి సారించింది. ఏడాది కాలంగా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా.. ఇంతవరకు కార్యరూపంలోకి రాలేదు. కానీ ఈ నెలాఖరుల
నార్త్ హైదరాబాద్కు అత్యంత కీలకమైన మెట్రోపై హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. రెండో దశ విస్తరణలో భాగంగానే నార్త్ సిటీ మెట్రోను నిర్మించాలనే డిమాండ్ పెరుగుతూ ఉండగా, ఫేస్-2 ప్రాజ�
ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో కోసం ప్రత్యేక యాప్ను డిజైన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మెట్రో కార్డు ద్వారా రాయితీలతో కూడిన రవాణా సౌకర్యం కల్పించగా... ఫిజికల్ కార్డు వెంట పెట్టుకుని తిర�
నార్త్ సిటీ మెట్రో విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. విస్తరణ అంశం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉండటంతో... ఇటీవల నార్త్ సిటీ మెట్రో సాధన సమితి చేసిన ప్రయత్నం సఫలమవుతున్నది. ఈ మేరకు విస్తరణపై ప్రభుత్
ఓల్డ్ సిటీ మెట్రోతో నగరంలో చారిత్రక కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టు వెళ్తున్న మార్గంలో రోడ్ల విస్తరణ, పిల్లర్లు వంటి నిర్మాణ కార్యకలాపాలతో దర్గాలు, కట్టడాలు, పురాతన భవనాలు కనుమరుగు కానున్నాయి.
ఆసియాలోనే అతి రెండో పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదటిదశ నష్టాల్లో నడుస్తున్నందున రెండో దశలో భాగస్వామ్�
ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో కావాలంటూ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. రేవంత్ సర్కారు రెండోదశలో ప్రతిపాదించిన మెట్రో మార్గాల్లో ఉత్తర హైదరాబాద్కు మొండి చెయ్యి చూపడంతో ఆ ప్రాంతం వాసుల�
హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్లలో ఏర్పాటు చేసిన ఫీడర్ సర్వీసుల ద్వారా ఇప్పటి వరకు 50 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మెట్రో షటిల్ �
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మహానగరంపై గత పదేండ్లుగా కేంద్రం చిన్న చూపు చూస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ నిధులు ఇవ్వకపోగా, తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో