ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా హుక్కా సామగ్రిని తీసుకొచ్చి, భారీ ఎత్తున గోడౌన్లలో నిల్వ చేసి, వాటిని నగరంలోకి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చే
ఆరోగ్య బీమా కింద పాలసీదారు చికిత్సకైన ఖర్చును చెల్లించాల్సిందేనని స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ తేల్చి చెప్పింది.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముదిరాజ్లందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నంటే ఉంటారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ అన్నారు.
భూ రిజిస్ట్రేషన్లపై ఆంక్షల కత్తి వేలాడుతున్న ఆరు నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ విడుదల చేసిన జీవో 118 ఆయా కాలనీల�
మనిషిగా బతికినంతకాలం నలుగురితో మంచితనంగా ఉంటే.. ఆ మంచితనమే మనల్ని, మన కుటుంబాన్ని బతికిస్తుంది అంటారు పెద్దలు. ఈ నానుడిని నిజం చేసి చూపిందో కాలనీ. ఓ నిరుపేద కుటుంబానికి మేమున్నామని నిలబడింది. ఆ నిరుపేద వ్�
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 13 అంశాలకు గాను 12 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
ఆర్టీసీని బలోపేతం చేయడంలో సంస్థ ఉద్యోగులు, కార్మికులు గుండెకాయ లాంటివారని, గతంలో నష్టాలో ఉన్న సంస్థను ప్రస్తుతం వారి సహాకారంతో సంస్థకు ఆదాయం వస్తున్నదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్నగర్లోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదఛ
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షలు అందజేస్తున్నదని షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి విజ�