జేఎన్టీయూ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఇప్పటి వరకు వేర్వేరు షెడ్యూల్ ప్రకారం తరగతుల నిర్వహణ, సెమిస్టర్ నిర్వహణ, ఫలితాల వెల్లడి జరిగేది.
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతే లక్ష్యంగా ఈ నెల 28న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తురయాంజాల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) లేఅవుట్కు సోమవారం జరిగిన ప్రీబిడ్ సమావేశం విజయవంతమై
ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ విద్యాసంస్థల అనుబంధ శాఖ క్రీక్ ప్లానెట్ సీడ్స్ మార్స్, సీడ్స్ యురేనస్ పాఠశాల చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ‘సంగం’ పేరుతో పాఠశాల
ధనుర్వాతం, డిప్తీరియా నిర్మూలన వ్యాక్సిన్ను జిల్లాలోని పిల్లలందరికీ వేయించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ముదిరాజ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల నిధులను కేటాయించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర
ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా హుక్కా సామగ్రిని తీసుకొచ్చి, భారీ ఎత్తున గోడౌన్లలో నిల్వ చేసి, వాటిని నగరంలోకి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చే
ఆరోగ్య బీమా కింద పాలసీదారు చికిత్సకైన ఖర్చును చెల్లించాల్సిందేనని స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ తేల్చి చెప్పింది.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముదిరాజ్లందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నంటే ఉంటారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ అన్నారు.
భూ రిజిస్ట్రేషన్లపై ఆంక్షల కత్తి వేలాడుతున్న ఆరు నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ విడుదల చేసిన జీవో 118 ఆయా కాలనీల�
మనిషిగా బతికినంతకాలం నలుగురితో మంచితనంగా ఉంటే.. ఆ మంచితనమే మనల్ని, మన కుటుంబాన్ని బతికిస్తుంది అంటారు పెద్దలు. ఈ నానుడిని నిజం చేసి చూపిందో కాలనీ. ఓ నిరుపేద కుటుంబానికి మేమున్నామని నిలబడింది. ఆ నిరుపేద వ్�
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 13 అంశాలకు గాను 12 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.