నిర్మాణ రంగంలో వస్తున్న నూతన పద్ధతులు, మెళకువలతో పాటు నూతన పరిజ్ఞానాన్ని పరిశ్రమలోని వారందరికి పంచుకునేందుకు నెట్వర్క్ ఫర్ పీపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్పీసీ)ఇండియా క్లబ్ హైదరాబాద్ చాప్టర్న
హార్ట్ఫుల్నెస్ సంస్థ దాని సహాయ సంస్థలతో కలిసి డిసెంబర్ 16 నుంచి 18 వరకు సంస్థ ప్రధాన కార్యాలయం కన్హాశాంతి వనంలో మొదటి ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్బీయింగ్ (ఐహెచ్డబ్ల్యూ) 2022 సదస్సు నిర్వహించనున్నారు.
ఫోర్జరీ సంతకాలు, బోగస్ స్టాంపులు సృష్టించి జూబ్లీహిల్స్లోని ఖరీదైన ఫ్లాట్ను కబ్జా చేసిన కేసులో తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ. జ్ఞానేశ్వర్ నాయుడు అలియాస్ విజ్జీని పోలీసులు మంగళవార�
అంతర్జాతీయ స్థాయిలో నగరంలోకి బంగారాన్ని అక్రమ మార్గాల ద్వారా తరలిస్తున్న ఓ ముఠా సభ్యులను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, కస్టమ్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు.
ఉద్యోగుల సహకార సంఘంలో డిపాజిట్ చేసిన సొమ్మును నొక్కేసిన సొసైటీ కార్యదర్శికి జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించిదని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు.
కలిసికట్టుగా కదులుదాం..క్యాన్సర్ను జయిద్దామని సినీహీరో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయం,
గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని, దాన్ని అధిగమించడానికే మిసెస్ మామ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మిసెస్ మామ్స్ డైరెక్టర్, డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు.