బ్రెయిన్ స్ట్రోక్ తెలియకుండానే మనిషిని కుంగదీసే ప్రమాదకర వ్యాధి అని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు హైదరాబాద్ సిటీ (డీఐజీ) ఈస్ట్ జోన్ రమేష్ మస్తీపురం అన్నారు.
విక్రయ ఒప్పందం ప్రకారం నిర్ణీత కాలంలో ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేయనందుకు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు రూ.లక్షా 50వేల భారీ జరిమానాను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 విధించ�
బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్కు 1- 5వ తరగతి వరకు సీబీఎస్సీ బోర్డు అనుమతి ఉన్నప్పటికీ, 6, 7 తరగతులకు అనుమతులు లేవని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది.
నవంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్ జ్యుడీషియల్ అధికారులు, లాయర్లు, వివిధ బ్యాంకుల అధికారులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్తో శనివారం సమావేశం నిర్వహించారు.
పట్ణణాల్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, అందులో 30ఏండ్లకే రొమ్ము క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని టాలీవుడ్ నటి ప్రయమణి పేర్కొన్నారు.
తెలంగాణ గడ్డపై ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు గద్దల్లా వాలి కేసీఆర్ను తిట్టడమే తప్ప రాష్ర్టానికి చేసిందేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
పెండ్లి పేరుతో పరిచయం చేసుకొని.. గిఫ్ట్ల పేరుతో మోసానికి పాల్పడిన నైజీరియన్ సైబర్ చీటర్ను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావుభూపాల్ కథనం ప్రకారం..
ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం సోమవారం (రేపటి)తో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని కేవలం 10శాతం వడ్డ�
హైదరాబాద్ మహా నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో.. విస్తరిస్తున్నదో... చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని, సదరన్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమం�
గ్రేటర్లో సదర్ సందడి నెలకొన్నది. యాదవ, కురుమ సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల సదర్ ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. భాజా భజంత్రీలు, డీజే సౌండ్ల మధ్య దున్నపోతుల విన్యాసాలు, యాదవుల ఆటపాటలు ఆకట్టుకున్నాయ�
నేరేడ్మెట్ జేజేనగర్లో ఉన్న గ్రేస్ అనాథాశ్రమంలో బాలికపై లైంగిక దాడి జరిగింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆశ్రమం అకౌంటెంట్ మురళితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.